రైల్వే క్రాసింగ్స్ వద్ద పాదచారులు కానీ, వాహనదారులు కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే ప్రమాదంలో పడతారు. తాజాగా రైల్వే గేటు క్లోజ్ చేసినప్పటికీ రైలు పట్టాలను దాటడానికి..
కరోనా లాక్ డౌన్ కారణంగా గతంలో రైలు సర్వీసులు నిలిచిపోయాయి. అయితే కరోనా తీవ్రత తగ్గడం, రాష్ట్రాలు ఆంక్షలు సడలించడం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యలతో రైళ్లు ఒక్కొక్కటిగా పట్టాలెక్కాయి. అయితే ఇప్పటికీ...
వేలాది మందిని గమ్యస్థానాలకు చేర్చే అతిపెద్ద ప్రజా రవాణా వ్యవస్థ రైల్వే(Railway).. ప్రస్తుతం ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. సరైన సమయంలో బండ్లు నడపలేక, ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చలేక తీవ్ర...
Railway News: చంటి పిల్లతో రైలు ప్రయాణం చేయడం ఇబ్బందితో కూడుకున్న విషయం. చిన్నారిని ఒంటరిగా పడుకో బెట్టకోలేరు, అలాగనీ ఒకే సీటులో తల్లీబిడ్డ పడుకోవడం సాధ్యపడదు. దీంతో బిడ్డలతో ప్రయాణించే వారికి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. దీనినే దృష్టిలో పెట్టుకొని...
Railway News: ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 9, 10 తేదీల్లో జరగనున్న ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. ఉద్యోగార్థుల సౌలభ్యం కోసం ఏకంగా 65 ప్రత్యేక రైళ్లను నడపనున్నారు...
Railway News: కరోనా పరిస్థితుల తర్వాత దక్షిణ మధ్య రైల్వే ఆదాయం మళ్లీ భారీగా పుంజుకుంది. అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు, సిబ్బంది పనితీరు కారణంగా రైల్వే ఆదాయం భారీగా పెరిగింది. ఇటు సరకుల రవాణాతో పాటు ప్రయాణికుల రవాణాలో కూడా..