రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే(SCR) శుభవార్త చెప్పింది. వేసవి రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా విజయవాడ(Vijayawada) మీదుగా 72 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లు.. కాకినాడ టౌన్ - లింగంపల్లి,...
Railway Fare: ఇప్పుడు దేశంలోని సుదూర రైలు ప్రయాణికులకు పెద్ద ఎదురుదెబ్బ తగలనుంది. అభివృద్ధి చేసిన స్టేషన్లలో ప్రయాణికులు ఎక్కే లేదా డీబోర్డింగ్ చేస్తుంటే స్టేషన్ డెవలప్మెంట్ రుసుమును వసూలు చేయబోతున్నారు.
రైల్వే ప్రయాణికులను బెదిరించి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న ట్రాన్స్జెండర్లను గత నాలుగేళ్లలో 73 వేల మందిని అరెస్టు చేసినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆర్టీఐ ద్వారా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలను వెల్లడించింది. రోజుకు సుమారు 50 మందిని ఇలా అదుపులోకి తీసుకుంటున్నట్లు ఓ ఆర్టీఐ ప్రశ్నకు సమాధానం ఇచ్చిం�