యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే కాంబినేషన్లో వస్తోన్న చిత్రం రాధేశ్యామ్ (Radheshyam). జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తోన్న ఈ ప్రేమకథా చిత్రంలో సీనియర్ నటులు కృష్ణంరాజు, అలనాటి అందాల తార భాగ్యశ్రీ (Bhagyashree) కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ లవ్ స్టోరీ రాధే శ్యామ్. 1970ల్లో జరిగే అందమైన ప్రేమకథ ఇది
మాస్ ఆడియన్స్లో తిరుగులేని క్రేజ్ ఉన్న ఇద్దరు టాప్ హీరోలతో ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్... పాన్ ఇండియా సినిమాకు కేరాఫ్ అడ్రస్ లాంటి గ్రేట్ డైరెక్టర్...
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పరాజ్గా మారి తెగ కష్టపడుతున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వలో తెరకెక్కుతున్న పుష్ప సినిమా.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకృష్ణజన్మాష్టమి ఉత్సవాలు స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. రాంపూర్ ఫ్యాక్టరీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో శ్రీకృష్ణజన్మాష్టమి ఉత్సవాలకు సిద్ధం చేశారు. అయితే, రాధాకృష్ణుల ప్రతిమలను ఎస్ఐ కాలువలో విసిరివేశారు. దీంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు.
ఇతర నాయకులతో సమానంగా.. రాజకీయాల్లో.. ప్రధాన పాత్ర పోషిస్తూ వచ్చారు లక్ష్మీపార్వతి. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కన్నుమూసిన తరువాత.. ఆమె రాజకీయాల్లో కీలక వ్యక్తిగా మారారు. లక్ష్మీ పార్వతి అంటే కేవలం ఎన్టీఆర్ సతీమణిగానే కాకుండా.. నటన పరంగా కూడా.. ఆమెకు ప్రాముఖ్యత ఉంది. ఎన్టీఆర్కు పరిచయం అవకముందు లక్ష్మీ పార్వతి.. నాటక రంగంలో
సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న ‘సాహో’ షూటింగ్ క్లైమాక్స్కు వచ్చేసింది. ఆగష్టు 15న రానున్న ఈ మూవీ షూటింగ్ త్వరలోనే పూర్తి కానుంది. దీంతో ఈ మూవీ షూటింగ్కు కాస్త గ్యాప్ ఇచ్చిన ప్రభాస్, రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో భాగం అవ్వనున్నాడు. పీరియాడిక్ ప్రేమ కథగా తెరకెక్కుతోన్న ఈ చిత్ర మొదటి షెడ్యూల్ �
త్రివిక్రమ్తో బన్నీ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చి రెండు నెలలపైనే అయింది కానీ ఇంతవరకు సెట్స్ మీదకు వెళ్లలేదు. అదుగో అప్పుడు, ఇదుగో ఇప్పుడు అంటూ వార్తలు వచ్చినా షూటింగ్ తేదీపై మాత్రం మూవీ యూనిట్ క్లారిటీని ఇవ్వడం లేదు. ఈ క్రమంలో చెర్రీ పుట్టినరోజు నుంచి ఈ మూవీ సెట్స్ మీదకు వెళుతుందని ఇటీవల పుకార్లు షికార్లు చేశాయి.
త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ మూడో చిత్రంలో నటించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ ప్రాజెక్ట్ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా ఈ చిత్రంలో హీరోయిన్గా రష్మిక మందన్న, పూజా హెగ్డే, కీర్తి సురేశ్ ఇలా పలువురి పేర్లు వినిపించగా.. తాజాగా మరో భామ లైన్లోకి వచ్చింది. కోలీవుడ్లో ప్రస్తుత�