ఫిబ్రవరి 19.. ముందు రోజు జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా బలగాలు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లను మరింత ముమ్మరం చేశాయి. ఆ ఎన్కౌంటర్లో ఒక ఆర్మీ అధికారి సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. క్రాస్ ఫైరింగ్లో ఒక సివిలియన్ కూడా చనిపోయాడు. అక్కడికి వెళ్లి, తాజా పరిస్థితిని రిపోర్ట్ చేయాలని అనుకున్న
ఫిబ్రవరి 18.. సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఆత్మాహుతి కారు-బాంబు దాడి జరిపి అప్పటికే 3 రోజులు గడిచిపోయి 4వ రోజుకు చేరుకుంది. ఆర్మీ, పారామిలటరీ బలగాల్లో ఉగ్రవాదులపై ప్రతీకార జ్వాల రగులుతోంది.
పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో కార్యకలాపాల కోసం సైన్యం వివిధ ప్రణాళికలు కలిగి ఉందని, “ఏ పనికైనా” సిద్ధంగా ఉందని కొత్త ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే చెప్పారు. “జమ్మూ కాశ్మీర్తో సహా సరిహద్దులో మా దళాలను మోహరించాము. మాకు వివిధ ప్రణాళికలు ఉన్నాయి.. అవసరమైతే ఆ ప్రణాళికలను అమలులోకి తెస్తాం. మేము చేయాల్సిన పనిని విజయవంతంగా నిర�
పుల్వామా ఉగ్రఘటనకు ప్రతీకారంగా జైష్-ఎ-మహమ్మద్ నడుపుతున్న ఉగ్రస్థావరాలను భారత వైమానిక దళం ధ్వంసంచేసింది. ఈ దాడులు జరిగిన దాదాపు ఏడు నెలల తర్వాత పాకిస్తాన్ బాలకోట్లోని టెర్రర్ క్యాంప్లు మళ్లీ చురుకుగా ఉన్నాయని, ఉగ్రవాదులు తిరిగి పుంజుకుంటున్నారని… భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ సోమవారం తెలిపారు. ఇటీవల బాలకోట్ రీ �
పుల్వామా ఉగ్ర ఘటనలో తమదేశం పాత్రేమీ లేదన్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలను భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఖండించారు. ‘‘పుల్వామా ఉగ్రఘటనలో ఏం జరిగిందో మా నిఘా సంస్థలు కావాల్సినన్ని ఆధారాలు అందించాయి’’ అని రావత్ తెలిపారు. అయితే భారత సైనిక దళాల అణచివేత కారణంగానే ఓ కశ్మీరీ బాలుడు ప్రభావితం అయ్యాడని.. అతడే పుల్వామా ఘటన
మరో పుల్వామా తరహా దాడులు జరిగే అవకాశం ఉందని.. నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. అవంతీపొరలో ఉగ్రవాద దాడికి అవకాశం ఉందని పాకిస్థాన్ నిఘా వర్గాలు భారత్కు సమాచారాన్ని అందించాయి. దీంతో జమ్ముకశ్మీర్ ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. సరిహద్దుల వెంట గస్తీని మరింత పెంచింది. గత నెలలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది జాకీర్ మూసా �
పుల్వామా ఉగ్రదాడికి సంబంధించిన మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దాడి వెనుక ఓ పాకిస్థానీ యువతి ఉన్నట్లు తెలిసింది. ఆమె హనీ ట్రాప్లో చిక్కుకున్న భారత జవాను ఒకరు ఆమెకు సైనిక రహస్యాలను వెల్లడించిన విషయం తాజాగా బయటకు వచ్చింది. జవాను నుంచి సేకరించిన వివరాలను ఆమె ఉగ్రవాదులకు ఇవ్వడంతోనే పుల్వామా ఘటన జరిగినట్లు సమాచా
జమ్మూకశ్మీర్లో పని చేస్తున్న తోటి ఉద్యోగులను వింగ్ కమాండర్ అభినందన్ కలుసుకుని వారితో సరదాగా గడిపారు. ఈ సందర్భంగా ఆయన సహచరులు, జవాన్లు అభినందన్తో సెల్ఫీ దిగడానికి పోటీ పడ్డారు. అనంతరం భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. అయితే దీనికి సంబంధించిన దృశ్యాలను అక్కడి వారు వీడియో తీసి.. సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దీం�
ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత కేంద్రంపై విరుచుకుపడుతున్నారు సీఎం చంద్రబాబు. ఎన్నికల సంఘం పనితీరు, ఈవీఎంల యంత్రాలపై ఢిల్లీ వేదికగా గళం వినిపిస్తున్నారు. విపక్ష నేతలతో కలిసి మోదీ ప్రభుత్వంపై నిర్విరామంగా యుద్ధం చేస్తున్నారు. మోదీ కనుసన్నల్లోనే ఈసీ పనిచేస్తోందని, వ్వవస్థలను పొలిటికల్ బెనిఫిట్స్ కోసం బీజేపీ వాడుకుంట�
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న భారత్కు చెందిన 360 మంది ఖైదీలను విడుదల చేయనున్నట్లు పాక్ అధికారులు శుక్రవారం ప్రకటించారు. నాలుగు విడతల్లో వీరందరినీ విడుదల చేయనున్నట్లు తెలిపారు. మొదటి విడతలో 100మందిని అప్పగించనున్నారు. ఆదివారం (ఏప్రిల్ 7) జైలు నుంచి విడుదల చేసి సోమవారానికి వాఘా సరిహద్దు వద్దకు