శ్రీనగర్ : జమ్మూ ఎయిర్పోర్టులో ఓ బ్యాగ్ కలకలం సృష్టించింది. ఎయిర్పోర్టులో అనుమానాస్పద బ్యాగును గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన పోలీసులు అక్కడికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. బాంబు నిర్వీర్య బృందం.. బ్యాగులో ఉన్న వస్తువులను బయటకు తీసి పరిశీలించారు. బ్యాగులో ఐఈడీ పేలుడు పదార్ధాలతో �
ఓ వైపు అభినందన్ విడుదలతో భారత్ పాక్ మధ్య శాంతి చర్చల ప్రక్రియ మొదలవుందని అందరూ భావిస్తుండగా.. పాకిస్థాన్ మాత్రం తన వక్రబుద్ధిని మరోసారి బయటపెట్టింది. జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదేపదే ఉల్లంఘిస్తోంది. పూంచ్, రాజౌరీ జిల్లాల్లో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న భారత సైనిక స్థావరాలు, జనావాసా�
భారత్, పాకిస్థాన్ మధ్య చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. పుల్వామా దాడి తర్వాత కశ్మీర్ లోయలో పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం భారత్, పాక్ మధ్య పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులకు రెండు దేశాలు స్వస్
శ్రీనగర్ : కశ్మీరీ వేర్పాటువాద నాయకుడు, జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్( జేకేఎల్ఎఫ్) అధ్యక్షుడు యాసిన్ మాలిక్ ను శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. యాసీన్ మాలిక్ ను మైసుమా పట్టణంలోని అతని ఇంటి నుంచి అరెస్టు చేసి కోతిబాగ్ పోలీసుస్టేషనుకు తరలించారు. సోమవారం ఆర్టికల్ 34ఏ తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ముందస్తు అర�
పాకిస్థాన్ : ముంబైలో జరిగిన ఉగ్రదాడికి సూత్రధారి హఫీజ్ సయీద్ సంస్థలపై పాక్ ఎట్టకేలకు నిషేధం విధించింది. హఫీజ్ సయీద్ కు చెందిన జమాత్-ఉద్-దవా (జెయుడి), దాని అనుబంధ సంస్థ పాలహ్-ఎ-ఇన్సానియత్ ఫౌండేషన్ (ఎఫ్ఐఎఫ్)లపై పాకిస్తాన్ ప్రభుత్వం నిషేధం విధించింది. పుల్వామా ఉగ్రదాడి అనంతరం ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన ఒత్తిడిత
న్యూఢిల్లి : పుల్వామాలో ఉగ్రదాడి అనంతరం దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న కాశ్మీరీ విద్యార్థులకు బెదిరింపులు వస్తున్నాయని, వారికి రక్షణ కల్పించేలా ఆదేశాలి వ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ జరపడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ఈ పిటిషన్ను శుక్రవారం విచారించడాని�
పుల్వామ ఘటనతో పాక్ పేరుచెబితేనే దేశం మండిపడుతోంది. ఎటు చూసినా పాకిస్థాన్ కు వ్యతిరేక నినాదాలు, నిరసనలు హోరెత్తున్నాయి. మొన్నటికి మొన్న ఢిల్లీలో ఓ చెప్పుల వ్యాపారి పాకిస్థాన్ పై తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తన వ్యాపారానికి ప్రచారాస్త్రంగా మార్చుకున్నాడు. మరోవైపు మధ్యప్రదేశ్ లో రైతులు తమకు నష్టం వాటిల్లినా సర
బికనేర్: జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడితో రాజస్థాన్ లో ఓ కలెక్టర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బికనేర్ జిల్లా కలెక్టర్ జిల్లాలో ఉంటున్న పాక్ జాతీయులంతా వెంటనే వారి దేశానికి వెళ్ళాలని ఆదేశాలు జారీచేశారు. 48గంటల్లో బికనేర్ నగరం విడిచి పాకిస్థాన్ కు వెళ్లిపోవాలని.. జిల్లాలోని హోటళ్లు, లాడ్�
మధ్యప్రదేశ్ : పుల్వామా ఉగ్రదాడి అనంతరం దేశవ్యాప్తంగా పాకిస్తాన్పై నిరసన జ్వాలలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా రైతులు కూడా తమదైన శైలిలో పాక్ కు బుద్ధి చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. నిత్యం మధ్యప్రదేశ్ ఝాబువాకు చెందిన రైతులు పాకిస్తాన్కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయం తీసుకున్నారు. పాకిస్తాన్కు తాము పండించే ట
పుల్వామా దాడి నేపథ్యంలో ఆలిండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నది. పాకిస్తాన్కు చెందిన సినీ నటులు, ఇతర కళాకారులపై నిషేధం విధించింది. పుల్వామాలో భారత సైనికులపై ఉగ్రదాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని సంఘం ప్రధాన కార్యదర్శి రోణక్ సురేష్ జైన్ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సంతాపం త�