సినిమాను అద్భుతంగా తెరకెక్కించడమే కాదు.. దానిని సరైన రీతిలో ప్రమోషన్ చేసి ప్రేక్షకులకు చేయాలి. అప్పుడే సినిమా సక్సెస్ రేటు పెరుగుతుంది. అందులోనూ ప్రస్తుతం కొవిడ్ కాలం నడుస్తోంది..
కరోనా ప్రభావంతో ఓ వైపు ఉద్యోగాలు ఊడుతుంటే...మరోవైపు జీతాల్లో కోతలు కొనసాగుతున్నాయి. అయితే ఫ్రెంచ్ కార్ల తయారీ కంపెనీ రెనాల్డ్ ఇండియా (RIPL) మాత్రం ఉద్యోగులపై వరాలు కురిపించింది.
ప్రభుత్వ ఉదోగాల్లో ప్రమోషన్లకు గాను రిజర్వేషన్లు, కోటాలు అన్నవి ప్రాథమిక హక్కు కాదని సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. రాష్టాలు తప్పనిసరిగా కోటా (రిజర్వేషన్లు) కల్పించాలని తాము ఒత్తిడి చేయలేమని పేర్కొంది. ప్రజా సర్వీసులో కొన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడంలో అసమానతలను చూపే డేటా లేకుండా ఇలా ఆయా రాష్ట్ర ప్ర�
తెలంగాణ రాష్ట్రంలో ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు చాలా మంది ప్రమోషన్లు అందుకున్నారు. 26 మంది ఐఏఎస్, 23 మంది ఐపీఎస్ లకు పదోన్నతులు లభించాయి. ఎన్నికల కోడ్ నేపథ్యంలో.. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో 49 మంది ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులకు తెలంగాణ ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. మొత్తం 49 మందికి ప్రమోషన్లు కల్పిస్తూ 15 జీవోలు జారీ