Telugu Film Industry Strike: వేతనాలు పెంచాలనే డిమాండ్తో సమ్మెబాట పట్టిన సినీ కార్మికులు గురువారం తమ ఆందోళనను విరమించారు. జీతాల పెంపుపై నిర్మాతల మండలి నుంచి స్పష్టమైన హామీ రావడంతో యథావిధిగా
టాలీవుడ్ (Tollwood)సినీ కార్మికులు సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. తమకు వేతనాలు పంచేవరకు షూటింగ్స్కు హాజరుకాబోమని బుధవారం సినీ కార్మికులు సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే.
కరోనా రెండో దశ సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపించింది. కోవిడ్ కారణంగా.. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు మూతపడడంతో.. పలు చిత్రాల విడుదల వాయిదా పడగా.. షూటింగ్స్ తాత్కలికంగా నిలిచిపోయాయి.
ఒకవైపు కరోనా మహమ్మారి కారణంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన షూటింగ్స్ అన్నీ ఆగిపోగా, మరోవైపు దిగ్గజ నటులు అనారోగ్యంతో కన్ను మూస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అవుతుందని, ఆస్పత్రికి వెళ్లిన సంజయ్ దత్కి లంగ్ క్యాన్సర్..
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వతహాగా స్వీకరించి బంజారాహిల్స్ లోని తన ఇంటి పక్కన ఉన్న పార్క్లో మొక్కలు నాటారు హీరో శర్వానంద్. ఆయనతోపాటు రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్...
తెలంగాణలో షూటింగ్లకు త్వరలోనే అనుమతులు ఇస్తామని రాష్ట్ర సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. గురువారం మంత్రి తలసానితో సినిమా, టెలివిజన్ రంగ ప్రముఖులు ఎంసీహెచ్ఆర్డీలో సమావేశం అయ్యారు. ఈ భేటీలో నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్, కొరటాల శివ, సురేష్ బాబు పాల్గొన్నారు. లాక్డౌన్ తర్వాత షూటింగ్
కరోనా సంక్షోభంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న భారతీయ చలన చిత్ర పరిశ్రమకు ఊరటనిచ్చేందుకు కేంద్రీయ చలన చిత్ర ధ్రువీకరణ సంస్థ (సెన్సార్ బోర్డ్) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని సినిమాల..
‘టీవీక్షకులకు’ చల్లని కబురు అందించింది వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయిస్ ఫెడరేషన్.. వారు కొత్త టీవీ షోలను చూడడానికి మహా అయితే ఒక్క నెల ఆగాల్సిందేనట.. ఏక్తా కపూర్ నిర్మించే షోలు, ‘కౌన్ బనేగా కరోడ్ పతి’, ‘బాబూజీ ఘర్ పర్ హై’ వంటివాటి షూటింగులన్నీ జూన్ చివరి వారం నుంచి ప్రారంభమవుతాయని ఈ ఫెడరేషన్ ప్రెసిడెంట్ బీ.ఎన్