తమిళనాట సంచలన సినిమాలు నిర్మిచిన వి స్వామి నాథన్ కరోనాతో మరణించారు. ఇటీవలే ఆయనకు కోవిడ్ సోకింది. దీంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో సోమవారం ఆయన కన్నుమూశారు. స్వామి నాథన్ మృతికి పలువురు సినీ ప్రముఖులు..