దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, దారుణ హత్యోదంతంపై లలిత జెవెల్లరీస్ కిరణ్ తనదైన శైలిలో ఉద్వేగంతో స్పందించారు. దిశ అత్యాచారాన్ని తీవ్రంగా ఖండించిన కిరణ్.. ఇటువంటి ఉదంతాలు జరగడం అత్యంత దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. మరో అడుగు ముందుకేసి ఆయన మరిన్ని వ్యాఖ్యలు చేశారు. టీవీ9 ఛానల్తో కిరణ్ ప్రత్యేకంగా మాట�
దిశ హత్యా ఉదంతంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ కేసులో నిందితులకు ఉరి శిక్ష విధించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాలోని వైరాకు చెందిన రోహిత్ అనే డిగ్రీ విద్యార్థి.. ఆ నలుగురికి తక్షణమే ఉరి తీయాలని మూడు అంతస్తుల భవనం ఎక్కి హల్చల్ చేశాడు. ఒకవేళ వాళ్ళని ఉరి తీయకపోతే.. పైనుంచి దూకి ఆత్మహత్య చ�
హైదరాబాద్ శివార్లలో డాక్టర్ ప్రియాంకారెడ్డిపై జరిగిన అత్యాచారం ఘటన యావత్తు భారతదేశాన్ని కుదిపేసిందని చెప్పాలి. సినీ ప్రముఖుల దగ్గర నుంచి యువత వరకు అందరూ కూడా నిందితులను ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ.. నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఇకపై ఇలాంటి కేసుల దర్యాప్తులో ఓ కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చే అవకాశం కనిపిస్తోంది.
షాద్నగర్లో వెటర్నరీ డాక్టర్పై హత్యాచారం ఘటన దేశం మొత్తాన్ని కలవరపాటుకు గురిచేసింది. ఈ దారుణ ఘటనతో అమ్మాయిల తల్లిదండ్రుల్లో మరింత భయం పట్టుకుంది. ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న తమ ఆడ బిడ్డలకు ఎప్పుడు ఏం జరుగుతుందోనని వారు బెంబేలెత్తుతున్నారు. కాగా ఈ ఘటనపై సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. అత్యాచారం చేసే వారిన�
షాద్నగర్లో యువ వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా అందరినీ కలిచివేసింది. అంతేకాదు ఈ ఘటన జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే అటు తమిళనాడు.. ఉత్తరాదిన జార్ఖండ్, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఘటనలే జరిగాయి. అమ్మాయిలపై రెచ్చిపోయిన మానవ మృగాలు.. వారిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. దీంతో అందరిలో ఆగ
షాద్నగర్లో యువ వైద్యురాలిపై హత్యాచారం ఘటన మరవరకముందే హైదరాబాద్లో మరో దారుణం చోటు చేసుకుంది. నిజాంపేటలో ఓ అపార్ట్మెంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్పై జయల్చంద్ అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. అపస్మారక స్థితిలో బాధితురాలు ఉండగా.. ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిన అతడ
ఇండియాలో డేంజర్ సిటీస్ ఉన్నాయా..? ఆ నగరాల్లో మహిళలకు భద్రత ఉందా..? అత్యంత ప్రమాదకర దేశాల్లో భారత్ ఉందా..? గూగుల్ ట్రెండ్స్ అదే సూచిస్తోందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మహిళలకు అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాలుగా భావించే ప్రపంచంలోని మొదటి ఐదు దేశాల్లో ఇండియా కూడా ఉంది. గూగుల్ ట్రెండ్స్లో తరచుగా సెక్స్ అనే పదాన
క్రైమ్.. ఈ పదం వింటుంటేనే.. వణుకు పుడుతోంది. దొంగతాలు, హత్యలు కంటే.. అత్యాచారాలు ఆపై హత్యలు ఎక్కువైపోతున్నాయి. ఇప్పటికే.. పోలీసులు వీటిపై ఎన్ని రకాలుగా.. యాక్షన్స్ తీసుకొచ్చినా.. మృగాళ్ల మైండ్సెట్ మారడంలేదు. ఆ ఒక్క క్షణ సుఖం కోసం.. మహిళలను అతి దారుణంగా హతమార్చుతున్నారు. ముఖ్యంగా.. హైదరాబాద్ ‘క్రైమరాబాద్’గా మారుతోంది.
మృగాళ్ల చేతిలో అతి దారుణంగా హత్యకు గురైన డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య కేసులో నిందితులను ఉరితీయాలని బీజేపీ నేత లక్ష్మణ్ డిమాండ్ చేశారు. మృతురాలి కుటుంబ సభ్యులను లక్ష్మణ్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సభ్యసమాజం తలదించుకునే ఘటన జరగడం సిగ్గుచేటు అన్నారు. వైద్యురాలి ఘటన దేశాన్ని కలవరపరిచిందని పేర్�
ఇటు ఒక పక్క హైదరాబాద్లో యువ వైద్యురాలు మర్డర్ కేసు పెద్ద దుమారం సృష్టించగా.. కాంచీపురంలో మరో దారుణం చోటుచేసుకుంది. 20 ఏళ్లున్న రోజా అనే యువతి.. అనుమానాస్పద స్థితిలో.. ఓ ప్రైవేట్ స్థలంలో.. ఉరికొయ్యకు వేలాడుతూ కనిపించింది. స్థానికుల సమచారంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. యువతిని.. అత్యాచారం చేసి.. హత్య చేసి ఉంటారని అ�