AP Schools: ప్రైవేటు విద్యా సంస్థల్లో పేద విద్యార్థుల కేటాయించే సీట్ల విషయమై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి ప్రైవేటు పాఠశాలల్లో పేదల కోసం 25 శాతం కేటాయిస్తామని..
AP High Court: ఏపీ సర్కార్ కు మరోసారి హై కోర్టు లో ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రయివేట్ స్కూల్స్, జూనియర్ కాలేజీల ఫీజులను ఖరారు చేస్తూ...
TS High Court: కరోనా కష్ట కాలంలోనూ కొన్ని పాఠశాలలు ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను పీడిస్తున్నాయి. పేరుకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నా అన్ని రకాల ఫీజులను ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నాయి. తాజాగా..
ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అప్పటికే మొహరించిన పోలీసులు.. అప్రమత్తం అయ్యారు. గన్పార్క్ దగ్గర కాసేపు తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది...
టాలీవుడ్ హీరో, నటుడు శివబాలాజీ తెలంగాణ హెచ్ఆర్సీని ఆశ్రయించారు. కరోనా సమయంలో ప్రైవేటు స్కూల్స్ బలవంతపు వసూళ్లపై ఆయన పోరుబాటకు దిగారు. మౌంట్ లిటెరా జీ స్కూల్ యాజమాన్యం అరాచకాలకు.
కరోనా కారణంగా దేశవ్యాప్తంగా విద్యా సంస్థలన్నీ మూతపడ్డాయి. అనేక పరీక్షలు వాయిదా పడ్డాయి. చాలా రాష్ట్రాల్లో ఎగ్జామ్స్ లేకుండానే విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేశాయి ప్రభుత్వాలు. ఈ క్రమంలోనే నూతన విద్యా సంవత్సరం ఆరంభమైంది.
ప్రైవేటు స్కూల్స్ ఫీజులు, ఆన్ లైన్ క్లాసులపై హైకోర్టును ఆశ్రయించారు పేరెంట్స్. జీవో 46ని ఉల్లంఘించి ఫీజులు వసూలుపై తల్లితండ్రులు కోర్టును ఆశ్రయించారు. ఆన్ లైన్ క్లాసెస్ వల్ల ఇబ్బంది ఏర్పడుతోందని న్యాయస్థానానికి ఫిర్యాదు చేస్తూ..