కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి వస్తే కార్మికుల వేతనాలు, పీఎఫ్తో పాటు పనిగంటలు సహా ఇతర అంశాల్లో మార్పులు రానున్నాయి. పెట్టుబడులను, ఉద్యోగ అవకాశాలను పెంచడానికి నాలుగు కొత్త కార్మిక చట్టాలను తెస్తున్నట్టు ఇప్పటికే కేంద్రం వెల్లడించింది.
Resignations: దేశంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు చేస్తున్న రాజీనామాల పర్వం.. ఈ ఏడాది కూడా కొనసాగనున్నాయి. రిక్రూట్మెంట్ ఏజెన్సీ మైఖేల్ పేజ్ నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది.
అధికారుల నిర్లక్ష్యం, సిబ్బంది ఏమరపాటు కారణంగా పెద్ద పొరపాటు జరిగిపోయింది. దళితులకు చేరాల్సిన కోటి 50లక్షల దళిత బంధు నిధులు ప్రైవేటు ఉద్యోగి ఖాతాల్లోకి వెళ్లిపోయాయి.
Coronavirus vaccination drives: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం లక్షలాది మంది కరోనా బారిన పడుతుండగా.. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో