మోడీ సర్కార్ తీసుకొచ్చిర లోక్సభలో తాజాగా ఆమోదం పొందిన క్రిమినల్ ప్రొసీజర్ బిల్లు(Criminal Procedure Bill) వివాదాస్పదంగా మారుతోంది. అధునాతన పద్ధతుల్లో నేరస్థుల వివరాల సేకరణకు ఇది వీలు కల్పిస్తున్నా..
బాలీవుడ్ ప్రేమ పక్షులు కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. డిసెంబర్ మొదటివారంలో రాజస్థాన్లోని ఓ విలాసవంతమైన ప్యాలెస్లో వీరి వివాహం జరగనుందని తెలుస్తోంది..
Twitter Feature: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ట్విట్టర్ సరికొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ద్వారా ట్విట్టర్ అకౌంట్ను బ్లాక్ చేయకుండానే..
WhatsApp: యూజర్లను ఆకర్షించే క్రమంలో ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొచ్చే వాట్సాప్ తాజాగా మరో ఆసక్తికర ఆప్షన్ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇకపై మీ డీపీ మీకు ఇష్టమైన వారికే కనిపించేలా..
కరోనా పై ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రభుత్వం తెచ్చిన ‘ఆరోగ్య సేతు’ యాప్ పై క్రమంగా అనుమానపు నీలి నీడలు పరచుకుంటున్నాయి. ఈ యాప్ లో ఎన్నో లోపాలు ఉన్నాయని, ఇది 90 మిలియన్ల మంది భారతీయుల ప్రైవసీకి ముప్పు కలిగించేదిగా ఉందని ఓ హ్యాకర్ పేర్కొన్నాడు. తనను ఇలియట్ ఆల్డర్సన్ అని చెప్పుకున్న ఇతగాడు ఈ యాప్ వల్ల తీవ్రమైన సెక్య�
ఐసీసీ వరల్డ్ కప్ 2019లో భాగంగా ఆదివారం నాటి మ్యాచ్లో ఇంగ్లండ్తో టీమిండియా తలడనుంది. విండీస్పై గెలుపుతో జోరుమీద ఉన్న ఆటగాళ్లు .. ఇంగ్లీష్ టీమ్పైనా విజయం సాధించి పట్టునిలుపుకోవాలని చూస్తున్నారు. మ్యాచ్కు ముందు ఓ ఘటన భారతజట్టు ఆటగాళ్లను ఆందోళన పరిచింది. వారు బస చేసిన హ్యాట్ రెజెన్సీలోకి ముగ్గురు వ్యక్తులు ప్రవేశిం
వాట్సాప్ లో యూజర్ ప్రయివసీకి భంగం కలిగించే ఓ బగ్ ని కనిపెట్టిన మణిపూర్ కుర్రోడు జోలెన్ సౌగాజం ప్రతిభను ఫేస్ బుక్ గుర్తించింది. 22 ఏళ్ళ ఈ సివిల్ ఇంజినీర్ కి 5 వేల యుఎస్ డాలర్ల నగదు బహుమతిని ప్రకటించింది. పైగా ఇతని పేరును ‘ ఫేస్ బుక్ హాఫ్ ఆఫ్ ఫేమ్-2019 ‘ లో చేర్చింది. ప్రస్తుతం జోలెన్ పేరు 94 మంది జాబితాలో 16 వ స్థానంలో ఉంది. వాట్
న్యూజిలాండ్ లోని మసీద్ లో కాల్పులు జరిపి 50 మందిని పొట్టనబెట్టుకున్నాడు శ్వేత జాతి ఉన్మాది. ఇక ఆ ఘటనను ఫేస్బుక్ లో లైవ్ స్ట్రీమ్ కూడా చేశాడు. ఈ ఘటన మార్చి 15న జరిగిన విషయం తెలిసిందే. దీనితో ఎఫ్బి (ఫేస్బుక్) మేల్కొంది . ఇకపై జాతి విద్వేష, జాత్యహంకార ప్రకటనలు, ప్రసంగాలతో పాటు వేర్పాటువాద అంశాలను అనుమతించబోమని స్పష్�
ఆన్లైన్ సోషల్ మీడియా సంస్థ ఫేస్బుక్ జరిగే సంభాషణలు ఇక నుంచి విభిన్న రీతిలో ఎన్క్రిప్ట్ చేయాలని ఆ సంస్థ ఆలోచిస్తున్నది. ఫేస్బుక్ ఈసీవో మార్క్ జుకర్బర్గ్ ఈ తాజా ఐడియాను తన బ్లాగ్లో పోస్టు చేశాడు. సురక్షితమైన ప్రైవేటు మెసేజ్ సర్వీసులు భవిష్యత్తులో మరింత పాపులర్ అవుతాయని జుకర్బర్గ్ అంచనా
విమానంలో సెలబ్రిటీలు, వీవీఐపీలతో సిబ్బంది సెల్ఫీలు దిగవద్దని ఎయిర్ ఇండియా ఆదేశించింది. సెలబ్రిటీలు, వీవీఐపీలు విమానంలో ప్రయాణిస్తున్నపుడు వారి స్వేచ్ఛకు భంగం కలిగించరాదని ఎయిర్ ఇండియా ఉద్యోగులను కోరింది. వారి గోప్యతకు భంగం కలిగిస్తూ కొందరు విమాన పైలెట్, ఉద్యోగులు సెల్ఫీలు, ఫోటోలు దిగుతున్నారని, అలాంటివి ఇక ముందు �