Presidential Elections: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ఒడిశా గిరిజన నాయకురాలు, మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము ఎంపికైన విషయం తెలిసిందే. అయితే ద్రౌపది ముర్మూ సంథాల్ గిరిజన తెగకు..
విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాతో పోలిస్తే అధికార భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ద్రౌపది ముర్ము భారత రాష్ట్రపతి కావడానికి అవకాశం ఉందని మమతా బెనర్జీ వారం క్రితం ఒప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి ముందు ప్రధాని మోడీ ముర్ము గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ చారిత్రాత్మక నిర్ణయమని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
Presidential Elections: యశ్వంత్ సిన్హా పర్యటన వివరాలను మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ వెల్లడించారు. శనివారం హైదరాబాద్కు వస్తున్న యశ్వంత్ సిన్హాకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానం పలుకుతారని తెలిపారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు IMIM మద్దతు ఇస్తుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు..
సోమవారం మధ్యాహ్నం 12:15 గంటలకు యశ్వంత్ సిన్హా (Yashwant Sinha Nomination) నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు.
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా ఈరోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. సోమవారం ఉదయం 11:30 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
Presidential Elections 2022: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే తరఫు అభ్యర్థి ద్రౌపది ముర్ము శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆమె స్వయంగా సోనియాగాంధీ, శరద్ పవార్, మమతా బెనర్జీలకు ఫోన్ చేశారు.
Presidential Elections 2022: దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి ఎన్నికల సందడి వాతారణం నెలకొంది. మరికొద్ది సేపట్లో ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము (Droupadi Murmu) నామినేషన్ వేయనున్నారు.
Presidential elections 2022: దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి ఎన్నికల సందడి వాతారణం నెలకొంది. ముఖ్యంగా ఇవాళ ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్..