అమెరికా పార్లమెంట్ భవనం-క్యాపిటల్ వద్ద స్వల్ప కాలం పాటు ఆంక్షలు విధించారు అధికారులు. దేశ నూతన అధ్యక్షుడిగా జనవరి 20న జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో..
తమ దేశ విధానాలకు, ఈయూ నిబంధనలకు పొంతన లేదని భావించిన బ్రిటన్ ఈయూ నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది. 2019 జులై 21 న ప్రధానిగా బోరిస్ జాన్సన్ పదవి చేబట్టినప్పటి నుంచే..
అమెరికా అధ్యక్షుడు కానున్న జో బైడెన్ వైట్ హౌస్ స్టాఫ్ లో దాదాపు అందర్నీ భారతీయులతో నింపేస్తున్నారు. తాజాగా ఈ శ్వేత సౌధం లోని డిజిటల్ స్ట్రాటజీ విభాగంలో ..
దేశాన్ని ఒకేసారి 4 చరిత్రాత్మక సంక్షోభాలు చుట్టుముట్టాయని అమెరికా అధ్యక్షుడు కానున్న జో బైడెన్ అన్నారు. కోవిడ్ 19 నుంచి ఎకానమీ, ఆ తరువాత వాతావరణ మార్పులు..