తెలుగు వార్తలు » Pregnant Woman
బాల్యం లో జరిగే ఘటనలు మనుషుల జీవితాలను ఏ విధంగా మారుస్తుందో సజీవ సాక్ష్యం లీసా జీవితం. లేని మాతృత్వం కోసం 2004లో ఆమె మరో మహిళ గర్భాన్ని చీల్చింది. ఈ దారుణం చేసే సమయంలో లీసా..
ఓ గర్భిణి ప్రభుత్వ ఆస్పత్రిలో నరకం చూసింది. వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి గర్భిణి ప్రసవం కోసం వచ్చింది. అయితే గర్భిణికి చికిత్స అందించేందుకు వైద్యులు అందుబాటులో....
నిండు గర్భిణి. రేపో, మాపో డెలివరీ. హాస్పిటల్కు వెళ్లేందుకు బయలుదేరింది. అంతలోనే పెద్ద నీటి ప్రవాహం... ఏ విధంగా దాటాలో పాలుపోవడం లేదు. అసలే గండం గడిచి పిండం బయటపడటమే ఓ చాలెంజ్ గా మారింది. కానీ, వరద ప్రవాహాన్ని దాటడానికి అంతకంటే ఎక్కువ సాహసమే చేయాల్సి వచ్చింది ఆ నిండు గర్భిణి.
భర్తకు దూరంగా ఉంటున్న ఓ మహిళను నమ్మించి గొంతుకోశాడు ఓ దుర్మార్గుడు. ఐదునెలల గర్భిణి అని చూడకుండా అతి కిరాతకంగా హత్య చేశాడు. అక్రమ సంబంధమే ఈ ఘాతుకానికి కారణమని తెలిసింది. గుజరాత్లోని బర్దోలీలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బర్దోలీకి చెందిన రష్మీ కటారియా అనే మహిళ కొంతక
కరోనా వైరస్ను కట్టడి చేయడం కోసం ప్రభుత్వాలు ప్రకటించిన లాక్డౌన్ను మనం సీరియస్గా తీసుకోలేదు.. ఆశీర్వాద్ ఆటాఅనో... ఆగర్బత్తీలనో... కరివేపాకనకో బయటకు ఇష్టారాజ్యంగా తిరిగాం! అప్పటికీ ప్రభుత్వాలు గట్టిగానే చెప్పిచూశాయి..!
తాగుడుకు బానిస అయిన ఓ యువకుడు కసాయిగా మారాడు. తాగేందుకు డబ్బులు ఇవ్వనందుకు నిండు గర్బిణి అయిన భార్యను కత్తితో పొడిచి హతమార్చాడు. ఈ ఘటన హైదరాబాద్ మహానగరంలోని సికింద్రాబాద్ ప్రాంతంలో చోటుచేసుకుంది
తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా అందరూ వైరస్ బారినపడుతున్నారు. కాగా, కరోనా సోకిన నిండుగర్భిణీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే 108 వాహనంలోనే ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన
దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిలిస్తోంది. కరోనా కాటుకు బలైన.. కుటుంబ సభ్యుల వేదనను ఎవరూ తీర్చే లేకపోతున్నారు. వరంగల్లో చోటు చేసుకున్న ఓ విషాద సంఘటన..
ఓ వైపు అగ్రరాజ్యాలతో దేశం పోటీ పడుతుందని అనుకుంటే.. మరోవైపు అడవి బిడ్డల జీవితం మాత్రం ఇంకా అంధకారంలోనే ఉంటుంది. దేశం అభివృద్ది వైపు దూసుకెళ్తందంటూ ప్రచారాలు చేసుకుంటున్నప్పటికీ..