రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పరీక్ష పాస్ అయిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులందరినీ (sachivalayam employees) ప్రొబేషన్ డిక్లరేషన్ చేసే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగించింది.
ఇటీవల మంత్రుల కమిటీతో జరిగిన ఒప్పందం మేరకు ప్రభుత్వ ఉద్యోగుల కొత్త పీఆర్సీ అమలు జీవోలను ఏపీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది.
ఏపీలో పీఆర్సీ రచ్చ ఇంకా తగ్గలేదు. పైగా ఉద్యోగ సంఘాల్లో చిచ్చురేపడమే కాదు..చీలక కూడా తెచ్చింది. మాకు మేమే వేరు కుంపటి అంటూ కొన్ని సంఘాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు రెడీ అవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ(PRC) వివాదం ముగిసిపోలేదా? టీచర్లు మరో ఉద్యమానికి సిద్ధం అవుతున్నారా? ఇందుకు సంబంధించి ఈ నెల 11న కార్యాచరణ సిద్ధం కానుందా? అంటే అవునని అంటున్నాయి ఉపాధ్యాయ సంఘాలు.
ఫిబ్రవరి 24 లేదా మార్చి నాలుగో తేదీల నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు(AP Assembly Budjet Meetings) ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ముఖ్యమంత్రి జగన్(CM Jagan) నిర్ణయం తీసుకోనున్నారు.
పీఆర్సీ సాధన సమితి నాయకులకు, మంత్రుల కమిటీకి మధ్య శుక్రవారం అర్ధరాత్రి దాటి ఒంటి గంట వరకు జరిగిన చర్చలపై ఆంధ్ర ప్రదేశ్ పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. అర్ధరాత్రి వరకూ ఉద్యోగ సంఘాలతో చర్చించి వారికి ఉన్న అసంతృప్తులు, అపోహలు తొలగించామన్నారు.
ఉద్యోగుల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సానుకూలంగా ఉన్నారని, చిన్న చిన్న సమస్యలు ఉంటే ఉద్యోగులు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి అన్నారు.
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగానే ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
Andhra Pradesh PRC: పీఆర్సీ విషయంలో అనుకున్న ప్రకారం ఉద్యమం ముందుకెళ్తుందని, ఎల్లుండి చలో విజయవాడ యధాతధంగా
ఆంధ్రప్రదేశ్లో పీఆర్సీపై పీటముడి వీడటం లేదు. తాజాగా మంత్రుల కమిటీత స్టీరింగ్ కమిటీ నేతలు జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి.