మధ్యప్రదేశ్లోని రత్లామ్లోని మహాలక్ష్మి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఏడాది పొడవునా ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఈ ఆలయం కుబేరుని నిధిగా ప్రసిద్ధి చెందింది.
పంజాబ్ రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ గురుద్వారాలోని ప్రసాదం తిని 10 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్కు చెందిన రఘువీర్ సింగ్ అనే వ్యక్తి తల్లి ఇటీవలే మరణించారు. దీంతో శనివారం రఘువీర్ సింగ్ తన ఇంటిలో సుఖ్మాణి సాహిబ్ ప్రార్థనా..