Chanakya Niti: ప్రతి వ్యక్తిలో కొంత మంచి, కొన్ని చెడు లక్షణాలు ఉంటాయి. సాధారణంగా, మనిషి దృష్టి ప్రతికూల విషయాల వైపు మళ్లుతుంది. అయితే, ఏ వ్యక్తి అయినా సానుకూలంగా
కొందరికి పురాతన వస్తువులంటే మక్కువ ఎక్కువ. బాల్యంలో వారు ఉపయోగించిన వస్తువులు మళ్లీ కనిపిస్తే ఎంతో ఆనందపడతారు. ఒక్కసారిగా పాత రోజుల్ని గుర్తు చేసుకుంటారు. తమ జ్ఞాపకాల్ని నెమరువేసుకుంటారు. ఇలాంటి వారికోసమే పుదుచ్చేరికి చెందిన అయ్యనార్ ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టారు.
దేశంలో కోవిడ్ పరిస్థితిపై ప్రధాని మోదీ సోమవారం దేశవ్యాప్తంగా డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కరోనా వైరస్ పాండమిక్ అదుపునకు మరిన్ని సూచనలు చేయాలని, సలహాలు ఇవ్వాలని ఆయన వారిని కోరారు. ఈ అసాధారణ పరిస్థితుల్లో...
ముంబైలో ని వంగానీ రైల్వే స్టేషన్ లో ఈ నెల 17 న సాయంత్రం రైలు కింద పడబోయిన చిన్నారిని రక్షించిన ఉద్యోగి మయూర్ షేక్ ని రైల్వే శాఖ ఉన్నతాధికారులు ప్రశంసలతో ముంచెత్తారు.
ప్రధాని మోదీ పై కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ ప్రశంసలు కురిపించినట్టు వచ్చిన వార్తలు పార్టీలో దుమారం రేపాయి. నిజానికి ఆయన మోదీని పొగడలేదని, ఆయన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారని ఆజాద్ సన్నిహితవర్గాలు తెలిపాయి.
తమ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓ వైపు అదేపనిగా ప్రధాని మోదీని విమర్శిస్తుంటే..మరో వైపు ఇదే పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఆయనను (మోదీని) ఆకాశానికెత్తేస్తూ ప్రశంసల జల్లు కురిపించారు..
అమెరికా..కాలిఫోర్నియాలోని ఓ పార్కులో గల మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఎవరో ధ్వంసం చేశారు. 294 కేజీల బరువు, ఆరు అడుగుల ఎత్తున్న కాంస్య విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు..
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి కోట్లాది మంది అభిమానులున్నారు.. కోహ్లి అంటే పాకిస్తాన్లోనూ పడిచచ్చిపోయేవాళ్లున్నారు.. ఆ మాటకొస్తే కోహ్లీ సొగసైన ఆటకు ముగ్ధులుకానివారెవ్వరు? పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్, రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ కూడా కోహ్లీ ఆటకు ఫిదా అవుతుంటాడు..
జమ్మూకు చెందిన సైబా, సైషా గుప్తా అనే ఇద్దరు సిస్టర్స్ కరోనా వ్యాప్తి నివారణపై పాడిన పాటలు ప్రధాని మోదీని సైతం ఆకట్టుకున్నాయి. ప్రజలను మోటివేట్ చేస్తూ.. వారు పాడిన పాటలను ఆయన తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సామాజిక దూరం ఆవశ్యకతను వివరిస్తూ ఈ అక్కాచెల్లెళ్లు పాడిన సాంగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పటివరకు వీళ్ళు న�
కరోనా ఎపిడమిక్ ని ఎలా హ్యాండిల్ చేయాలో ప్రధాని మోదీకి బాగా తెలుసునని, అందువల్లే ప్రతి భారతీయుడూ ఆయన చేతిలోనే తమ భద్రత ఉందని భావిస్తున్నారని, ఆయన నాయకత్వం పట్ల విశ్వాసాన్ని చూపుతున్నారని హోం మంత్రి అమిత్ షా అన్నారు...