కరోనావైరస్ ప్రస్తుతం భారత్ ను పట్టి పీడిస్తోంది. ముందుగా లాక్ డౌన్ అమలు చేసి జాగ్రత్తలు తీసుకున్నా..డ్యామేజ్ మాత్రం భారీగానే ఉంది. ఈ లాక్ డౌన్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల పరిణామాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇండియా ఆర్థిక వ్యవస్థపై ఆర్భీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు వెర్షన్ ఏంటి