India Corona Updates: దేశంలో కరోనావైరస్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా థర్డ్వేవ్ అనంతరం రోజువారి కేసుల సంఖ్య (Coronavirus) భారీగా తగ్గుతూ వస్తోంది. నిన్న కేసుల..
సుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ.. జాగ్రత్తలు మాత్రం పాటించాలరని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తాజాగా 24 గంటల వ్యవధిలో 26,393 శాంపిల్స్ ని పరీక్షించగా 1,345 మందికి కరోనా సోకినట్లు తేలింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ 6 వేలకుపైగా నమోదయ్యాయి.