బీహార్లోని సరన్ జిల్లా రసూల్పూర్ గ్రామానికి చెందిన రమేష్ కుమాక్ అనే డ్రైవర్ డ్రీమ్ 11 అనే యాపింగ్ గేమ్లో పాల్గొని మిలియనీర్ అయ్యాడు. ఈ గేమ్లో అతడు పెట్టిన డబ్బు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.
సాధారణంగా మనిషి చేసే చిన్న చిన్న పొరపాట్లకు పెద్ద మొత్తంలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా వాస్తుకు సంబంధించిన
పోలీసులంటే చాలా మంది భయపడుతుంటారు. పోలీసులు కఠినంగా ఉంటారు. వారికి జాలి, ప్రేమ ఉండదనుకుంటారు. కానీ పోలీసులు కూడా మనలాగే మనుషులు. వారికి కూడా మనస్సు ఉంటుంది. వారి హృదయం కూడా స్పందిస్తుంది...
ల్యాండ్ మాఫియా నుంచి స్వాధీనం చేసుకున్న భూముల్లో దళితులకు, పేదలకు ఇళ్ళు నిర్మించి ఇస్తామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు., యూపీ అసెంబ్లీలో గురువారం మాట్లాడిన ఆయన..
కోవిడ్ చికిత్సకు కేంద్రం 'ఆయుష్మాన్ భారత్ యోజన' కింద గతంలోనే ఓ పథకాన్ని ప్రకటించింది. దీన్నే 'ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన' గా కూడా వ్యవహరిస్తున్నారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న అన్నదాతలను సమర్థిస్తూ మేఘాలయ గవర్నర్ సత్య పాల్ మాలిక్ వ్యాఖ్యలు చేయడం విశేషం. రైతులు పండిస్తున్న పంటలకు ప్రభుత్వం కనీస మద్దతు ధర ఇఛ్చి...
తమ ప్రభుత్వం ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నదని ప్రధాని మోదీ అన్నారు. దేశంలో జనౌషధీ కేంద్రాలను ప్రారంభిస్తున్నామని, ఈ కేంద్రాల్లో మందులను తక్కువ ధరలకే కొనుగోలు చేయాలని ఆయన కోరారు.
కోవిడ్ ఎఫెక్ట్ నంచి పేదలను కాపాడేందుకు, వారికి సాయపడేందుకు ఇండియా ప్రపంచ బ్యాంకుతో 400 మిలియన్ డాలర్ల భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇలా వరల్డ్ బ్యాంకుతో అగ్రిమెంట్ కుదుర్చుకోవడం ఇది రెండో సారి. లోగడ మే నెలలో
కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా తీవ్రంగా దెబ్బ తిన్న పేదల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా సొమ్ము వేయకపోతే ప్రభుత్వం అతి దారుణ పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. జూమ్ మీడియా కాల్ ద్వారా శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రధాని మోదీ ప్రకటించిన ఇరవై లక్షల కోట్ల భారీ ఆర్ధిక ప్యాకేజీపై పు�
కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ఇద్దరు అన్నదమ్ములు మానవతకు చిరునామాగా నిలిచారు. లాక్ డౌన్ కారణంగా అనేకమంది రోజువారీ కూలీలు, పేదలు కాలే కడుపులతో పస్తులు ఉండడం చూసి వారు చలించిపోయారు. తమ భూమిని అమ్మి అలా వఛ్చిన 25 లక్షలతో ఆహారసరకులు కొని వాటితో పేదల ఆకలి తీర్చుతున్నారు. తజమ్ముల్ పాషా, అతని సోదరుడు ముజమ్మిల్ పాషా.. ఇలా తమ ఇంటి�