Maharashtra Political Crisis: మహారాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ఓవైపు గువాహటిలోని స్టార్ హోటల్లో ఉన్న తమ పార్టీ తిరుగుబాటు ఎమ్మెల్యేలను ముంబయికి రప్పించేందుకు సీఎం ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా..
నిలదీస్తున్న హస్తం.సవాల్ విసిరిన గులాబీ దళం..మరి కాషాయమిచ్చే సమాధానమేంటి.? రాజుకున్న తెలంగాణ రాజకీయం.
Maharashtra political crisis: మహారాష్ట్రలో అసలైన పొలిటికల్ గేమ్ మొదలైంది. రాజకీయ సంక్షోభం క్లైమాక్స్కు చేరింది. శివసేనకు చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలు ఏక్నాథ్ షిండే (Eknath Shinde) క్యాంప్కు చేరుకుంటున్నారు. ఇవాళ మరికొంత మంది ఎమ్మెల్యేలు..
Andhra Pradesh: టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి గల్లా అరుణ సంచలన కామెంట్స్ చేశారు. తన అనుచరులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు.
మహారాష్ట్రలో పొలిటికల్ హైడ్రామా కొనసాగుతోంది. ఏక్నాథ్షిండేను(Eknath Shinde) తమ నేతగా ఎన్నుకున్నారు రెబల్ శివసేన ఎమ్మెల్యేలు. గవర్నర్కు 34 మంది ఎమ్మెల్యేలు లేఖ రాశారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరెటు.? విపక్షాల ఐక్యతపై క్లారిటీ వచ్చేస్తుందా.? మహారాష్ట్రలో ఆపరేషన్ కమలం నడుస్తుందా.? సేనలను ఉద్దావ్ కాపాడుకుంటారా.?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) తో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli Arunkumar) భేటీ అయ్యారు. ప్రగతి భవన్లో సమావేశమయ్యారు. జాతీయ రాజకీయాలపై జోరుగా చర్చ నడుస్తున్న నేపథ్యంలో వీరి భేటీ సరికొత్త చర్చకు దారి తీసింది.
Andhra Pradesh: ఆ మిత్రుల్లో సీఎం అభ్యర్థి ఎవరు? పవన్ కల్యాణా? లేదంటే బీజేపీ వేరే ఆలోచన చేస్తుందా? ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల టైం ఉంది. కానీ అప్పుడే వారిద్దరి మధ్య..
BCCI Chief Ganguly: బీసీసీఐ చీఫ్ గంగూలీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టబోతున్నారు. ఇక పాలిటిక్స్పై ఫోకస్ పెట్టబోతున్నారు ఈ మాజీ క్రికెటర్.
కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. ఆ సమయంలో ఢిల్లీలోని స్టేడియాలన్నింటినీ జైళ్లలాగా మార్చేసిందని.. రైతులను ఇబ్బందులకు గురి చేశారని సీఎం కేజ్రీవాల్ గుర్తు చేసుకున్నారు. చండీగఢ్లోని ఠాగూర్ ఆడిటోరియంలో రైతు...