ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. సుమారు 45 నిమిషాల పాటు సమావేశం కొనసాగింది. సీఎం వైఎస్ జగన్ వెంట ఎంపీ విజయసాయి రెడ్డి ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. ఆ సమయంలో ఢిల్లీలోని స్టేడియాలన్నింటినీ జైళ్లలాగా మార్చేసిందని.. రైతులను ఇబ్బందులకు గురి చేశారని సీఎం కేజ్రీవాల్ గుర్తు చేసుకున్నారు. చండీగఢ్లోని ఠాగూర్ ఆడిటోరియంలో రైతు...
AP Politics: మంత్రులందరితో రాజీనామా చేయించిన ముఖ్యమంత్రులు సక్సెస్ అయ్యారా.. గతంలో అలా చేసిన వారి వ్యూహం బెడిసి కొట్టిందా. అంజయ్య, ఎన్టీఆర్, మాయావతి,..
ఈటల రాజేందర్ ఇంకా టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికే రాలేదు. ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా కూడా చేయలేదు. తనకు పొగబెట్టిన టీఆర్ఎస్ పార్టీని వీడి కనీసం వేరే పార్టీలోను ఇంకా చేరనేలేదు. కానీ అప్పడే ఈటల ప్రాతినిధ్యం వహిస్తున్న...