గవర్నర్ నరసింహన్ ఎప్పుడు ఎలా వ్యవహరించాలో బాగా తెలిసిన వ్యక్తి. ఉద్యమ సమయం నుంచి ఇప్పటి వరకు నరసింహన్ సమస్యలను తనదైన శైలీలో పరిష్కరిస్తూ వస్తున్నారు. ఆయన మాటే శాసనం. కనుసైగతోనే పాలన సాగించగలరు. అయితే ఇప్పడు గవర్నర్ చేసిన ఓ కామెంట్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంశంగా మారింది. విశ్వవేదికపై తెలుగువాళ్ల ప్రతిభను చాటిన పీవీ