ఏపీ మూడు రాజధానులుండే ఛాన్స్ వుందంటూ అసెంబ్లీలో ప్రకటన చేయకముందే ముఖ్యమంత్రి జగన్ విశాఖపట్నంపై దృష్టి పెట్టారా ? అక్కడి పరిస్థితులపై సమగ్ర సర్వే చేసేశారా ? విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ వెల్లడించిన వివరాల ప్రకారం అవుననే అనాల్సి వస్తుంది. అసెంబ్లీ ఆఖరు రోజున సడన్గా ఏపీకి మూడు రాజధానులుండే ఛాన్స్ వుందని ముఖ్యమంత�
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పుట్టిన రోజు నాడు రాష్ట్రంలోని చేనేత కార్మికులకు బంపర్ గిఫ్ట్ ఇచ్చారు. ప్రతీ చేనేత కార్మికుల కుటుంబానికి ఏటా 24 వేల రూపాయల నగదు ఇచ్చే కార్యక్రమం వైఎస్సార్ నేతన్న నేస్తంను అనంతపురం జిల్లా ధర్మవరంలో ప్రారంభించారు జగన్. చేనేత కార్మికుల అకౌంట్లలో 196 కోట్లు జమ చేస్తున్నట్లుగా ప్ర�
ప్రకాశం జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమం చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరామ్కు చేదు అనుభవం మిగిల్చింది. మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్న అధికార కార్యక్రమం కావడంతో ఎమ్మెల్యే హోదాలో కరణం బలరామ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ నేత ఆమంచి కృష్ణ మోహన్ అనుచరులు కార్యక్రమంలో హంగామా సృష్టించారు. దాంతో ప్రకాశంజిల్లా �
ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దని కోరుతున్న రైతుల బృందం బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరిని కలిశారు. తమ ఆవేదనను ఆమెకు వివరించారు. రాజధాని మార్పును నిలిపేసేలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఒప్పంచాలని అభ్యర్థించారు. అయితే.. ఆ సందర్భంగా పురంధేశ్వరి కామెంట్లు ఆసక్తి రేపుతున్నాయి. అభివృద్ధి వికేంద్రీక�
ఒకప్పుడు ఆయన మంత్రి.. ప్రస్తుతం మాజీ మంత్రి.. టీడీపీలో ఆయనకంటూ ఓ సముచిత స్థానం ఉండటమే కాకుండా.. ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు విసరడంలో మేటి. ఆయనే కొత్తపల్లి శ్యామ్యూల్ జవహర్. ఎన్నికల ముందు ఆయనకు సొంత పార్టీ నేతలే వ్యతిరేకంగా ఏర్పడి.. ఆయన సిట్టింగ్ స్థానానికే ఎసరుపెట్టారు. ఆయనకు వ్యతిరేకంగా ఓ వర్గంగా ఏర్పడిన కొందరు న
సెల్ఫీ.. దీనికి ప్రస్తుతం ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సెలబ్రిటీలు కనిపిస్తే వారితో సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ.. తమ మిత్రులకు ఆ అనుభూతుల్ని షేర్ చేసుకుంటూ.. వారి వారి స్టేటస్లను పరిచయం చేసుకుంటారు. అయితే ఈ సెల్ఫీ మోజు.. రాజకీయాల్లో కూడా అదే స్థాయిలో ఉంది. ప్రముఖ రాజకీయ నాయకులు ఎవరైనా కలిస్తే చాలు.. వాళ్లతో �
తెలుగుదేశం పార్టీ అధినేతకు కొత్త తలనొప్పులు స్టార్ట్ అయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాభవం చవిచూసిన తర్వాత.. రాజ్యసభ సభ్యులు నలుగురు టీడీపీకి గుడ్ బై చెప్పి కమలం గూటికి చేరిన విషయం తెలిసిందే. అయితే అదంతా చంద్రబాబు డైరక్షన్లోనే జరిగిందంటూ వార్తలు వచ్చాయి. పైగా చంద్రబాబు కూడా వారి చేరికపై పెద్ద ఎత్తున స్పంద�