Viral News: ప్రస్తుత పరిస్థితుల్లో డ్రోన్ల వాడకం విరివిగా పెరిగింది..అన్ని రంగాల్లోనూ డ్రోన్ టెక్నాలజీని వాడుతున్నారు. వ్యవసాయ రంగం మొదలుకొని రక్షణ రంగం వరకు అన్ని..
మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన 'దిశ' యాప్ వేగంగా పని చేస్తోంది. పోలీసులు సత్వరమే స్పందించి బాధితులకు సహాయం చేస్తున్నారు. దిశా యాప్ SOSకు కాల్ చేయడంతో సత్వరమే స్పందించారు గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పోలీసులు
ఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాలో రైలు ఎక్కబోతూ కాలు జారి పట్టాలపై పడిపోబోయిన ఓ ప్రయాణికుడిని ఓ పోలీసు సాహసోపేతంగా రక్షించాడు. రెండు చేతుల్లోనూ లగేజీతో వచ్చిన ఆ ప్రయాణికుడు ప్లాట్ ఫామ్ మీదకి రాగా అప్పుడే రైలు కదలడం ప్రారంభించింది. దీంతో ఆ వ్యక్తి హడావుడిగా ఒక చేతి లోని బ్యాగ్ ను...