Hyderabad News: ఐదున్నర కోట్ల రూపాయలు వసూలు చేసి, చివరకు కుచ్చుటోపీ పెట్టారు. మోసం చేసిన ఆ జంటను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ విషయాన్ని తెలుసుకున్న బాధితులు తమకు న్యాయం చేయాలని సీసీఎస్ ముందు వారు ఆందోళన దిగారు.
Agnipath Protest: కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన అగ్నిపథ్కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. యువకులు రణరంగం సృష్టించిన సికింద్రాబాద్..
జైలు నుంచి కోర్టుకు వచ్చిన ఒక జీవితఖైదీ పోలీసుల కళ్లుగప్పి పారిపోయాడు. అచ్చం సినిమా పక్కీలో ఉడాయించాడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ న్యాయస్థానం ఆవరణలో ఈ ఘటన చోటుచేసుకుంది.
జహంగీర్పురి హింసాకాండ కేసులో ఇప్పటివరకు 20 మందిని అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. వీరిలో అన్సార్, అస్లాం అనే ఇద్దరు నిందితులను రోహిణి కోర్టు ఒకరోజు పోలీసు కస్టడీకి పంపింది.
Shilpa Chowdary police custody: శిల్పాచౌదరి మూడ్రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. మూడ్రోజుల పాటు విచారించిన పోలీసులు.. ఇవాళ ఉదయం కోర్టులో హాజరుపర్చనున్నారు.
హైదరాబాద్లో పోలీసుల కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో 200 మంది పోలీసులతో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. వీసా గడువు ముగిసినా అక్రమంగా ఉంటున్న విదేశీయులే టార్గెట్గా 40 ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
తెలుగు అకాడమీలో 64.5కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్ధారించారు. అకాడమీలో అందరి పాత్ర ఉందని తేలింది. ఈ భారీ స్కాంలో నిధులను మళ్లించడమే కాకుండా.. ఆ సొమ్ములతో స్థిరాస్తును కొనుగోలు చేసినట్లు గుర్తించారు ఈడీ అధికారులు.