తెలుగు వార్తలు » Police Case Filed
Man Arrested in Gadwal: ముందు మహిళలతో పరిచయం చేసుకుంటాడు.. ఆ పరిచయంతో ఫోన్ నెంబర్ తీసుకుంటాడు.. ఆపై తన నిజస్వరూపాన్ని..
Aborting Pregnancy: ఇష్టం లేకుండా పెళ్లి చేశారనే కారణంతో ఓ మహిళ తన భర్తకు తెలియకుండా రెండు సార్లు అబార్షన్..
Road Accident: ప్రకాశం జిల్లాలో విషాదం నెలకొంది. ఆటో లారీ ఢీకొన్న ప్రమాదంలో ఐదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిసి చాలా రోజులు గడుస్తున్నా.. దాని తాలూకు ఎఫెక్ట్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. రాజేంద్రనగర్లో టీఆర్ఎస్..
మహబూబ్నగర్ జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఇంట్లో అందరూ ఉండగానే భారీ చోరికి తెగబడ్డారు. అర్ధరాత్రి ఇంట్లోకి..
లాక్డౌన్ ఉల్లంఘించినందుకు ఓ ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. మహారాష్ట్ర స్వతంత్ర ఎమ్మెల్యే రవీ రాణాపై లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారన్న ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా..
టీవీ ఆర్టిస్ట్ జయశ్రీ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తమిళనాడులో తిరువాణ్మయూర్కు చెందిన ఈశ్వర్, జయశ్రీ ఇద్దరూ టీవీ నటులు. వీరిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. అయితే గత కొద్దిరోజుల నుంచి వీరిద్దరి మధ్య తగాదాలు చోటుచేసుకున్నాయి. ఇదివరకే తన భర్త మీద ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసి
తూర్పు గోదావరి జిల్లా తునిలో అన్న క్యాంటీన్ అద్దాలు పగిలిన సంఘటనలో టీడీపీ నేతలపై పోలీసులు కేసు పెట్టారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడుతో పాటు మరో ముగ్గురు నాయకులపై కేసు నమోదయింది. నిన్న ఉదయం తునిలోని అన్న క్యాంటీన్ దగ్గర కృష్ణుడు ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం