రైల్లో బాంబు(Bomb in Train) ఉందని కాల్ చేసిన ఆకతాయిని పోలీసులు పట్టుకున్నారు. బహదూర్ పల్లికి చెందిన తొర్రి కార్తిక్ అనే యువకుడు ఫేక్ కాల్ చేసినట్లు గుర్తించారు. రైలులో బాంబు ఉందని కాల్ చేస్తే పోలీసులు ఏ విధంగా....
డిగ్రీ వరకు చదవినా.. ఉద్యోగం రాకపోవడంతో డ్రైవర్ వృత్తిని ఎంచుకున్నాడు. వచ్చే సంపాదన సరిపోకపోవడంతో నేర మార్గాన్ని ఎంచుకున్నాడు. అక్రమంగా డబ్బు సంపాదించేందుకు దొంగగా మారాడు. పోలీసులు అరెస్టు చేయడంతో....
మూడు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ గా ఉన్న ఒక అంతరాష్ట్ర దొంగల ముఠాను అనంతపురం జిల్లా మడకశిర పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. హిందూపురంకు చెందిన ఆరుగురు సభ్యుల గ్యాంగ్ను..
గుజరాత్లోని సూరత్లో ఇద్దరు యువకులు బుల్లెట్ బైక్పై విన్యాసాలు చేసి, జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారు. సోషల్ మీడియాలో స్టార్డమ్ కోసం పిచ్చి స్టంట్స్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Cheddi Gang - Vijayawada: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను భయబ్రాంతులకు గురి చేసిన చెడ్డీ గ్యాంగ్ ఆట కట్టించారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. చెడ్డీ గ్యాంగ్ సభ్యులలో ముగ్గురు నిందితులను..
Cyber Crime: ఇప్పుడు దేశానికే కాదు.. ప్రపంచ దేశాల ముందున్న పెద్ద సమస్య సైబర్ సెక్యూరిటీ. ఎదురుగా ఉండి యుద్ధం చేయడం కాకుండా, చాటుగా మాటు వేసే సైబర్ నేరగాళ్ళు
Cyber Crime Hyderabad: బ్యాంక్ పేరుతో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ కేంద్రంగా ఫేక్ కాల్ సెంటర్ నడుపుతూ ప్రజలకు కుచ్చుటోపి పెడుతున్న ఘరానా ముఠా ఆట కట్టించారు హైరదాబాద్ పోలీసులు.