తెలుగు వార్తలు » Polavaram Project
Polavaram Project: ఆంధ్రప్రదేశ్ వరప్రధాయినిగా పేరొందిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది.
Megha Engineering and Infrastructure Limited : జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో కీలకఘట్టం..
పోలరం ప్రాజెక్ట్ లో కీలకమైన స్పిల్ వే పిల్లర్ల నిర్మాణం పూర్తయింది. దీంతో ఆంధ్రప్రదేశ్ జీవనాడి త్వరలోనే సాకారం కాబోతోంది. ఆంధ్రప్రదేశ్ కలల ప్రాజక్టును..
పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి సవరించిన అంచనా వ్యయంపై కేంద్ర మంత్రి మండలిదే తుది నిర్ణయమని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్
పోలవరం పనులు రాకెట్ స్పీడ్తో జరుగుతున్నాయి. స్పిల్వే బ్రిడ్జి వెయ్యి మీటర్లు పూర్తి కాగా.. సగానికి పైగా గేట్ల అమరిక పూర్తయ్యింది. అనుకున్న సయమానికి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు విదేశాల నుంచి అవసరమైన యంత్రసామగ్రిని తెప్పిస్తున్నారు.
Kona Raghupathi: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి వరం అని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి..
పోలవరం ప్రాజెక్ట్లో మరో కీలక ఘట్టానికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. స్పిల్ ఛానెల్ కాంక్రీట్ పనులు బుధవారం మొదలయ్యాయి. పూజలు చేసి..
ఆంధ్రప్రదేశ్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మితమౌతోన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇవాళ కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. కాసేపట్లో పోలవరం స్పిల్..
పోలవరం ప్రాజెక్ట్లో కీలకమైన పనులకు శ్రీకారం చుట్టారు అధికారులు. అసంపూర్తిగా ఉన్న ట్విన్ టన్నెల్ పనులకు మ్యాక్స్ ఇన్ఫ్రా సంస్థ ప్రతినిధులు..
గోదావరి ప్రవాహం తగ్గడంతో 150 టన్నుల కెపాసిటీ గల భారీ యంత్రాలతో వైబ్రో కాంప్యాక్షన్,శాండ్ ఫిల్లింగ్ పనులను ప్రారంభిచిన ఇరిగేషన్ శాఖ, మేఘా ఇంజనీరింగ్ నిపుణులు.