ఒకప్పుడు ఆ ఊరు రెండు జిల్లాల ప్రాంతాలకు సరిహద్దు. ఇప్పుడు రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల చిట్టచివరి గ్రామం … అయితే దశాబ్దాలు గడుస్తున్నా, స్వాతంత్రం వచ్చి 72 ఏళ్లు అయినప్పటికీ ఇంతవరకు ఆ కొండ రెడ్డి గిరిజన గ్రామాన్ని ఏ ప్రజా ప్రతినిధి సందర్శించకపోవడం శోచనీయం. అటువంటి గిరిజన గ్రామాన్ని వాగులు వంకలు దాటుతూ కొండలు గ�