తెలుగు వార్తలు » poisonous gas
విశాఖపట్నంలో స్టెరీన్ విషవాయువుకు సుమారు రెండువేల మందికి పైగా గురయ్యారు. తెల్లవారు జామున సుమారు రెండు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఈ వాయువు లీక్ కావడంతో గాఢ నిద్రలో ఉన్న చాలామంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు...
అది 1984 వ సంవత్సరం.. డిసెంబరు 2.. 3 అర్ధరాత్రి.. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరం ప్రజల హాహాకారాలతో మారు మోగింది. అక్కడి యూనియన్ కార్బయిడ్ ఫ్యాక్టరీ నుంచి ఒక్కసారిగా లీకయిన విషవాయువు.. మీథైల్ ఐసో సైనేట్ గ్యాస్ ‘ బీభత్సాన్ని ‘ సృష్టించింది.ఆ కర్మాగారం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సుమారు 5 లక్షల మంది ఆ పాయిజనస్ గ్యాస్ ప్రభావ
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడానికి పొరుగుదేశాలైన పాకిస్థాన్, చైనాలే కారణమంటు మండిపడ్డారు యూపీకి చెందిన బీజేపీ నేత వినీత్ అగర్వాల్. ఢిల్లీలోకి పాక్, చైనా దేశాలు విష వాయువులను వదిలి ఉంటాయంటూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. మన దేశానికి భయపడుతూ.. ఇరు దేశాలు ఈ దారుణానికి ఒడిగడుతున్నాయన్నారు. దీనిపై కేంద్రం ప్రత్యేక ద�