న్యాయవ్యవస్థలో సరికొత్త చరిత్రకు నాంది. చిన్నారులను చిదిమేసే మృగాళ్లును కఠినంగా శిక్షించేందుకు మహబూబాబాద్ జిల్లాలో పోక్సో కోర్టు ఏర్పాటు చేసింది న్యాయవ్యవస్థ.
Pocso Court: ప్రోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఓ కేసులో కేవలం 23 రోజుల్లోనే నిందితుడికి మరణ శిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడం సంచలనంగా మారింది. ఇంత స్వల్ప ...
2013 లో ఢిల్లీలో అయిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఇద్దరిని ఈ నగరంలోని పోక్సో కోర్టు దోషులుగా ప్రకటించింది. నిర్భయ దారుణ ఘటన అనంతరం నాలుగు నెలలకే మరింత ఘోరంగా జరిగిన నేరమిది. మనోజ్ షా, ప్రదీప్ కుమార్ అనే ఈ ఇద్దరినీ పోలీసులు ఈ కోర్టులో శనివారం హాజరుపరచగా.. న్యాయమూర్తి కూడా ఈ అమానుష ఘటనపై చలించిపోయారు. ఈ సమాజంలో మైనర్ బాలి�