తెలుగు వార్తలు » PMC Bank
బడ్జెట్ ప్రకటన వెలువడిన వెంటనే, బ్యాంక్ డిపాజిట్లపై బీమా కవరేజీని మంగళవారం నుంచి రూ .1 లక్ష నుంచి రూ .5 లక్షలకు పెంచినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) తెలిపింది. 1993 నుండి డిపాజిట్ భీమా స్థిరంగా 1 లక్షల రూపాయలుగా ఉంది. ఆర్బిఐ యాజమాన్యంలోని అనుబంధ సంస్థ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డిఐ�
ఇంట్లో ఉంటే భయపడాల్సి వస్తుందని బ్యాంకుపై నమ్మకంతో తన దగ్గర ఉన్న సొమ్మును అందులో దాచుకున్నాడు. అదే ఆయన ప్రాణాలు పోయేలా చేసింది. మహారాష్ట్రకు చెందిన సంజయ్ అనే ఓ చిరు వ్యాపారి.. పంజాబ్ అండ్ కో ఆపరేటివ్ బ్యాంకు (పీఎంసీ)లో రూ. 90 లక్షలు దాచుకున్నాడు. అయితే ప్రస్తుతం ఆ బ్యాంకు దివాలా తీయడంతో గత కొద్ది రోజులుగా డబ్బుల కోసం బ్యా�
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కొత్త రూల్ను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. ఈ రూల్తో కస్టమర్స్ అందరూ.. ఒక్కసారిగా షాక్కి గురి అవుతున్నారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం పంజాబ్, మహారాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంకుల నుంచి రోజుకు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే విత్ డ్రా చేసుకునే వీలుందని.. అంతేకాకుండా.. వచ్చే 6 నెలలవరకు కస్టమర