తెలుగు వార్తలు » Pm Of India
సవరించిన పౌరసత్వ చట్ట చట్టంపై దేశంలో అల్లర్లు, నిరసనలు పెల్లుబికిన నేపథ్యంలో.. ప్రధాని మోదీ మొట్టమొదటిసారిగా వీటిపై తీవ్రంగా స్పందించారు. ఆదివారం ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన ఆయన..ఆందోళనకారులు మొదట తన దిష్టిబొమ్మలను తగులబెట్టాలని, పబ్లిక్ ప్రాపర్టీ (ప్రభుత్వ ఆస్తులను) ని కాదని.. అన్
తెలంగాణ గవర్నర్ తమిళిసైకి ఢిల్లీ నుంచి పిలుపొచ్చింది. అది కూడా వెంటనే రమ్మని.. దాంతో తెలంగాణ పాలిటిక్స్… ప్రస్తుత పరిస్థితిలో రాష్ట్రాన్ని వణికిస్తున్న ఆర్టీసీ సమ్మె ఒక్కసారిగా వేడెక్కింది. నిన్న ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రతినిధులు, ప్రజా సంఘాలు, పొలిటికల్ లీడర్లు గవర్నర్ ను కలిసి రోజు రోజుకూ తీవ్రమవుతున్న ఆర్టీసీ
దేశ భవిష్యత్తు పిల్లల పై ఆధారపడి ఉంటుంది. బాల బాలికలు జాతి సంపద. సమానత, స్వేచ్ఛ, గౌరవం, వారసత్వం, వ్యక్తిత్వం సార్వజనీనత వంటివి అందరికీ సమానంగా వర్తించే మానవ హక్కుల లక్షణాలు. కానీ నేటి మన దేశ పరిస్థితులలో బాలికలు వాళ్ళ హక్కులను పూర్తిగా పొందలేక పోతున్నారు. ప్రస్తుతం సమాజంలో బాలికలు, బాల్య వివాహం, విద్య అసమానత, లింగ ఆధారి
దాదాపు తొమ్మిది నెలల తర్వాత భారత ప్రధాని నరేంద్రమోదీని కలిశారు తెలంగాణ సీఎం కె.సీ.ఆర్. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత బిజెపితో దూరం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో బిజెపి అధిష్టానంతో ఒకింత దూరం మెయింటేన్ చేసిన గులాబీ బాస్.. ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర ప్రయోజనాల కోసం సుదీర్ఘ కాలం తర్వాత నరేంద్ర మోదీతో భేటీ అవడంపై చర్చ జోరుగానే
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీలోని వైవిధ్య కోణం ఆవిష్కృతమైంది. మోదీతో కలిసి డిస్కవరీ ఛానెల్ రూపొందించిన ఓ అరుదైన షో దేశంలో హాట్ టాపిక్గా మారింది. షో హోస్ట్ బియర్ గ్రిల్స్తో కలిసి ప్రధాని మోదీ.. దట్టమైన అడవిలో వణ్యప్రాణుల మధ్య గడిపారు. ప్రకృతిని కొత్త కోణంలో ఆస్వాదించినట్లు వెల్లడించారు. ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ జి�
వార్దా: ‘మై భీ చౌకీదార్’ నినాదంతో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ… తాజాగా మరో కొత్త నినాదం ఎత్తుకున్నారు. మహారాష్ట్ర లోక్సభ ఎన్నికల ప్రచారంలో ‘టాయిలెట్ చౌకీదార్’ అంటూ కొత్త నినాదం వినిపించారు. వార్దాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ’ తాను టాయిలెట్లకు చౌకీదార్(కాపలాదారు)