వ్యాక్సిన్ పంపిణీలో 100 కోట్ల డోసులు అనేది కేవలం నెంబర్ మాత్రమే కాదు అది దేశ ప్రజల బలం.. దేశ చరిత్రలో ఇదో సరికొత్త అధ్యాయం.. ఇది నవ భారత విజయం అంటూ దేశ ప్రజలనుద్దేశించి..
PM Narendra Modi: దేశంలో కరోనా వైరస్ శరవేగంగా పెరిగిపోతోంది. కరోనా వైరస్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏమాత్రం తగ్గడం లేదు. ఒక వైపు వ్యాక్సినేష...
సవరించిన పౌరసత్వ చట్ట చట్టంపై దేశంలో అల్లర్లు, నిరసనలు పెల్లుబికిన నేపథ్యంలో.. ప్రధాని మోదీ మొట్టమొదటిసారిగా వీటిపై తీవ్రంగా స్పందించారు. ఆదివారం ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన ఆయన..ఆందోళనకారులు మొదట తన దిష్టిబొమ్మలను తగులబెట్టాలని, పబ్లిక్ ప్రాపర్టీ (ప్రభుత్వ ఆస్తులను) ని కాదని.. అన్
వార్దా: ‘మై భీ చౌకీదార్’ నినాదంతో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ… తాజాగా మరో కొత్త నినాదం ఎత్తుకున్నారు. మహారాష్ట్ర లోక్సభ ఎన్నికల ప్రచారంలో ‘టాయిలెట్ చౌకీదార్’ అంటూ కొత్త నినాదం వినిపించారు. వార్దాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ’ తాను టాయిలెట్లకు చౌకీదార్(కాపలాదారు)