తెలుగు వార్తలు » PM Modi's wife
ఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ..ప్రధాని నరేంద్ర మోదీ సతీమణి జశోదాబెన్ను కలిశారు. మోదీని కలిసేందుకు మమత ఢిల్లీకి ప్రయాణమవుతుండగా కోల్కతా విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. ఝార్ఖండ్లోని ధన్బాద్ వెళుతూ.. జశోద కూడా కోల్కతా ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో వీరు కొద్దిసేపు మాట్లాడుకొన్నారు. ఈ స