PM Narendra Modi Speech Updates: దేశంలో కరోనా మహమ్మారి కారణంగా సెకండ్వేవ్ కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గతంలో కంటే తాజాగా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది...
లాక్డౌన్ నేపథ్యంలో జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ క్రమంలో 20 లక్షల కోట్ల ఆయన భారీ ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించారు. స్వయం సమృద్ధి ఆర్థిక నిర్మాణానికి ఈ ప్యాకేజ్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ‘ఆత్మనిర్భర్ భారత్’ పేరుతో ప్రకటించిన ఈ ప్యాకేజ్ డబ్బును వ్యవసాయం, కార్మికులు, లఘు, కుటీర ప�
ఈ రోజు రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. దీంతో లాక్డౌన్ కొనసాగింపుపై ఆయన కీలక ప్రకటన చేసే అవకాశముంది. సోమవారం సీఎంలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో లాక్డౌన్పై భిన్న అభిప్రాయాలు..
సవరించిన పౌరసత్వ చట్ట చట్టంపై దేశంలో అల్లర్లు, నిరసనలు పెల్లుబికిన నేపథ్యంలో.. ప్రధాని మోదీ మొట్టమొదటిసారిగా వీటిపై తీవ్రంగా స్పందించారు. ఆదివారం ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన ఆయన..ఆందోళనకారులు మొదట తన దిష్టిబొమ్మలను తగులబెట్టాలని, పబ్లిక్ ప్రాపర్టీ (ప్రభుత్వ ఆస్తులను) ని కాదని.. అన్
వార్దా: ‘మై భీ చౌకీదార్’ నినాదంతో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ… తాజాగా మరో కొత్త నినాదం ఎత్తుకున్నారు. మహారాష్ట్ర లోక్సభ ఎన్నికల ప్రచారంలో ‘టాయిలెట్ చౌకీదార్’ అంటూ కొత్త నినాదం వినిపించారు. వార్దాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ’ తాను టాయిలెట్లకు చౌకీదార్(కాపలాదారు)