లాక్డౌన్ నేపథ్యంలో జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ క్రమంలో 20 లక్షల కోట్ల ఆయన భారీ ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించారు. స్వయం సమృద్ధి ఆర్థిక నిర్మాణానికి ఈ ప్యాకేజ్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ‘ఆత్మనిర్భర్ భారత్’ పేరుతో ప్రకటించిన ఈ ప్యాకేజ్ డబ్బును వ్యవసాయం, కార్మికులు, లఘు, కుటీర ప�
ఈ రోజు రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. దీంతో లాక్డౌన్ కొనసాగింపుపై ఆయన కీలక ప్రకటన చేసే అవకాశముంది. సోమవారం సీఎంలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో లాక్డౌన్పై భిన్న అభిప్రాయాలు..
ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై మువ్వన్నల జెండా ఎగురవేశారు. ప్రధాని నరేంద్రమోదీ ఎర్రకోట మీద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం ఇది ఆరవ సారి. ముందుగా ఆయన దేశ ప్రజలందరికీ స్వాతంత్ర, రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. మోదీ మాట్లాడుతూ.. 2014 ఎన్నికలకు ముందు దేశమంతా పర్యటి�