తెలుగు వార్తలు » Pm Modi Speech
ఈ రోజు రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. దీంతో లాక్డౌన్ కొనసాగింపుపై ఆయన కీలక ప్రకటన చేసే అవకాశముంది. సోమవారం సీఎంలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో లాక్డౌన్పై భిన్న అభిప్రాయాలు..
దేశంలో లాక్ డౌన్ ని మే 3 వరకు పొడిగిస్తూ ప్రధాని మోదీ చేసిన ప్రకటనపై మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం భగ్గుమన్నారు. ' ఓ నా ప్రియా దేశమా ! ఇక శోకించు' అని సెటైరికల్ గా వ్యాఖ్యానించారు.
సవరించిన పౌరసత్వ చట్ట చట్టంపై దేశంలో అల్లర్లు, నిరసనలు పెల్లుబికిన నేపథ్యంలో.. ప్రధాని మోదీ మొట్టమొదటిసారిగా వీటిపై తీవ్రంగా స్పందించారు. ఆదివారం ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన ఆయన..ఆందోళనకారులు మొదట తన దిష్టిబొమ్మలను తగులబెట్టాలని, పబ్లిక్ ప్రాపర్టీ (ప్రభుత్వ ఆస్తులను) ని కాదని.. అన్
ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై మువ్వన్నల జెండా ఎగురవేశారు. ప్రధాని నరేంద్రమోదీ ఎర్రకోట మీద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం ఇది ఆరవ సారి. ముందుగా ఆయన దేశ ప్రజలందరికీ స్వాతంత్ర, రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. మోదీ మాట్లాడుతూ.. 2014 ఎన్నికలకు ముందు దేశమంతా పర్యటి�
జమ్ముకశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 ఆర్టికల్, 35ఏ రద్దును కొందరు వ్యతిరేకించగా.. మరికొందరు మద్దతు తెలిపారు. ప్రధానిగా రెండో సారి బాధ్యతలు చేపట్టాక తొలిసారి ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. జమ్ము రాష్ట్రాన్నిరెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాలపై ప్రజలకు వివరణ ఇచ్చా
వార్దా: ‘మై భీ చౌకీదార్’ నినాదంతో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ… తాజాగా మరో కొత్త నినాదం ఎత్తుకున్నారు. మహారాష్ట్ర లోక్సభ ఎన్నికల ప్రచారంలో ‘టాయిలెట్ చౌకీదార్’ అంటూ కొత్త నినాదం వినిపించారు. వార్దాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ’ తాను టాయిలెట్లకు చౌకీదార్(కాపలాదారు)