తెలుగు వార్తలు » PM Modi money
కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద రేషన్ కార్డు కలిగిన వారికి గత మూడు నెలలుగా ఉచితంగా రేషన్ అందిస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు కలిగిన వారికి ఊరట కలిగించే నిర్ణయం..