పీఎం కిసాన్ యోజన(PM Kisan Yojana) ప్రయోజనాన్ని పొందుతున్న రైతులు ఇప్పుడు జూలై 31 నాటికి ఈ-కేవైసీ(E-KYC) పొందవచ్చు. మే 31 వరకు ఉన్న చివరి తేదీని అధికారులు పొడిగించారు. ఇందుకోసం రైతులు పీఎం...
పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద ఏడాదికి మూడు విడతల్లో రూ. 2000 వేల చొప్పున రూ.6000 అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. తాజాగా కేంద్రం 11వ విడత నిధులు విడుదల చేసింది. అయితే కొంత మంది రైతులకు ఈ డబ్బులు రాలేదు...
pm kisan:ప్రధాన మంత్రి నరేంద్రమోడీ మే 31న పీఎం కిసాన్ పదకొండో నిధులని విడుదల చేశారు. అయితే కొంతమంది రైతులు తమ ఖాతాల్లో డబ్బులు పడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
PM Kisan: మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేదల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. సామాన్యుల కోసం పలు రకాల స్కీమ్స్ను ప్రవేశపెట్టింది. అందులో అన్నదాతల..
PM Kisan: కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతుంది. ఇక రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. మళ్లీ ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ..