Bharti Airtel: టెలికం రంగ కంపెనీ అయిన భారతీ ఎయిర్టెల్ ప్రకటనల విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మేరకు ఎయిర్టెల్ యాడ్స్ను ప్రారంభించింది. అభివృద్ధి చెందుతున్న ...
కాలానుగుణంగా మారుతున్న టెక్నాలజీని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి రాజకీయపార్టీలు.. సామాజిక మాధ్యమాల ద్వారా తన వాదనను, భావజాలాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తున్నాయి.
హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్లో కానిస్టేబుల్ వికుల్ కుమార్ సాయంతో ఓ ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డాడు. చార్మినార్ ఎక్స్ప్రెస్ నుంచి కిందికి దిగేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు జారి వెంకట్ రెడ్డి అనే వ్యక్తి ఫ్లాట్ ఫామ్కి, రైలుకి మధ్య ఇరుక్కుపోయాడు. అక్కడే ఉన్న రైల్వే కానిస్టేబుల్ వికుల్కుమార్.. వెం�
కదిలిన రైలు ఎక్కబోయిన ఓ ప్రయాణికురాలు ప్రమాదవశాత్తు.. రైలు మెట్లు ఎక్కబోయి కిందపడింది. అది గమనించిన ఆర్పీఎఫ్ జవాన్, మరికొందరు అప్రమత్తమై ఆమెను కాపాడారు. ప్లాట్ఫాం, రైలు మధ్యలో చిక్కుకున్న మహిళను వెంటనే పైకి లాగాడు ఆ పోలీసు. దీంతో ఆ మహిళకు పెనుప్రమాదం నుంచి బయటపడింది. గుజరాత్ లోని అహ్మదాబాద్ రైల్వే స్టేషన్లో ఈ ఘటన చో�
ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ లో ఘోర రైలు ప్రమాదం తప్పింది. డెహ్రాడూన్ రైల్వే స్టేషన్ లో డూన్ ఎక్స్ ప్రెస్ బ్రేకులు ఫెయిలయ్యాయి. దీంతో రైలు ఫ్లాట్ ఫామ్ పైకి దూసుకొచ్చింది. దీంతో ఫ్లాట్ ఫామ్ ధ్వంసమైంది. డెహ్రాడూన్ రైల్వేస్టేషన్లె ఫ్లాట్ ఫామ్ పై ఆ సమయంలో ఎవరు లేకపోవడంతో ప్రయాణికులకు పెనుముప్పు తప్పింది. లేదంటే భారీ ఎత�