తెలుగు వార్తలు » pil
కోవిడ్ 19 కాలర్ ట్యూన్ నుంచి బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ వాయిస్ (గళాన్ని) తొలగించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులోఓ పిల్ దాఖలైంది.
హత్రాస్ కుటుంబానికి రక్షణ కల్పించే విషయమై అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు..యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తు సజావుగా జరిగేలా చూడాలని సూచించింది. హత్రాస్ కేసులో..
రైతు బిల్లులను వ్యతిరేకిస్తూ డీఎంకె ఎంపీ తిరుచ్చిశివ సుప్రీంకోర్టుకెక్కారు. ఈ బిల్లులు చట్టాలుగా మారాయని, కానీ వీటి వల్ల అన్నదాతలకు మేలు జరగకపోగా నష్టమే ఎక్కువగా జరుగుతుందని ఆయన తన 'పిల్' లో పేర్కొన్నారు. రైతులు కార్పొరేట్ సంస్థల..
భారత రాష్ట్రపతి, ప్రధాని, జడ్జీలపై నిఘా పెట్టేందుకు చైనా యత్నిస్తోందని, గూఢచర్యానికి పాల్పడుతోందని 'సేవ్ దెమ్ ఇండియా ఫౌండేషన్' అనే స్వఛ్చంద సంస్థ (ఎన్జీఓ) తెలిపింది.
దేశవ్యాప్తంగా కోవిడ్-19 టెస్టింగ్ రేట్లను ఒకేవిధంగాఉండేట్టు గరిష్ట పరిమితి విధించాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. అనేక హాస్పిటల్స్ లో ఈ టెస్టింగ్ వ్యవహారం దారుణంగా ఉందని, కరోనా మృతుల విషయంలో..
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. హైకోర్టు న్యాయవాది ధాఖలు చేసిన ఈ పిల్ ను కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది. కరోనావైరస్ అన్ని రంగాలను దెబ్బతీసింది. లాక్ డౌన్ కారణంగా చేనేత కార్మికులు ఆర్థికంగా చితికిపోయారు. నేతన్నలు.. తమ కుటుంబాలను ఆదుకోవా�
దేశ వ్యాప్తంగా కరోనా కట్టడిలో భాగంగా లాక్డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో గత నలభై రోజులుగా దేశ వ్యాప్తంగా లిక్కర్ షాపులు మూతపడ్డాయి. ఈ క్రమంలో మూడు విడత లాక్డౌన్ ప్రకటించిన సమయంలో కేంద్ర ప్రభుత్వం కొన్నింటికి సడలింపులనిచ్చింది. ఈ సడలింపుల్లో మద్యం దుకాణాలు ఓపెన్ చేసుకోవచ్చంటూ రాష్ట్ర ప్రభుత్వ
ముంబైలోని ఆరే కాలనీలో ఇక చెట్ల నరికివేతను ఆపివేయాలని సుప్రీంకోర్టు.. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అక్కడ యధాతథ స్థితిని కొనసాగించాలని న్యాయమూర్తులు జస్టిస్ అరుణ్ మిశ్రా, అశోక్ మిశ్రాలతో కూడిన డివిజన్ బెంచ్ సూచించింది. చెట్ల నరికివేతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తిరిగి ఈ నెల 21 న విచారణ చేపడతామని కోర్టు ప�
బిగ్ బాస్-3 షో కి షాకులమీద షాకులు తగులుతున్నాయి. నాగార్జున హోస్ట్ గా జులై 21 నుంచి ప్రారంభం కానున్న ఈ రియాల్టీ షో ను నిలిపివేయాలని కోరుతూ దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలంగాణ హైకోర్టులో ‘ పిల్ ‘ దాఖలు చేశారు. ఇందులో నాగార్జునతో బాటు 10 మందిని ప్రతివాదులుగా చేర్చారు. ఇప్పటికే జర్నలిస్ట్ శ్వేతారెడ్డి, నటి గాయత్రి �