తెలుగు వార్తలు » Phones Ban
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక విషయాల్లో దూకుడు ప్రదర్శించిన ఈ సీఎం… మంత్రులకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై జరగనున్న కీలకమైన కేబినెట్ భేటీల్లో మంత్రులెవరూ ఫోన్లు తీసుకురావద్దని ఆదేశించారు. మీటింగ్లకు వచ్చి కూడా మంత్రులంతా మొబైల్స్ చూస్తూ వా�