తెలుగు వార్తలు » Pharma Company
ఆంధ్రప్రదేశ్లోని మరో ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో కంపెనీలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదం ఒంగోలు పేర్నమిట్టలోని మినోఫాం ఫార్మా కంపెనీలో జరిగింది. పరిశ్రమలో శానిటైజర్లు తయారు చేస్తుండగా..
హైదరాబాద్: ప్రముఖ ఫార్మారంగ దిగ్గజం దివీస్ ల్యాబోరేటరీస్పై ఐటీ అధికారులు దాడులు చేపట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సంస్థ పది కార్యాలయాలపై ఏక కాలంలో సోదాలు చేపట్టారు. గురువారం ఉదయం 8గంటల నుంచి ఈ దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులను కార్యాలయాల నుంచి వెళ్లకుండా అధికారులు అడ్డుకున్నారు. అల్పాహారం, మధ్యాహ్న