తెలుగు వార్తలు » pharma
అభినవ కర్ణుడు, సహాయార్థుల పాలిట దేవుడు సోనూసూద్ హైదరాబాద్కు చెందిన విద్యార్థినికి సాయం చేశాడు. తన గొప్ప హృదయాన్ని మరోసారి చాటుకున్నాడు.
త్వరలోనే హైదరాబాద్ ఫార్మా సిటీ హబ్గా మారనుంది. జాతీయ, అంతర్జాతీయ ఫార్మా కంపెనీలు, కేంద్ర ప్రభుత్వ పరిశోధనా సంస్థలు
దేశీయ మార్కెట్లు మంగళవారం భారీగా పతనమయ్యాయి. ఓవైపు జీడీపీ వృద్ధిరేటు నెమ్మదించడం.. మరోవైపు చమురు ధరలు పెరగడం.. దీనికి తోడు ఆటోరంగం డీలా పడటం.. నిన్న నష్టాలను చవిచూసిన మార్కెట్లు.. నేడు కూడా అదే బాట పట్టాయి. ఆరంభంలో స్వల్ప నష్టాలతో మొదలై మధ్యాహ్నం అయ్యే కొద్దీ భారీ నష్టాల్లోకి జారిపోయాయి. నేటి సెషన్లో సెన్సెక్స్ ఏకంగా 64
బకాయి ఎగవేతదారులపై బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ కొరడా ఝుళిపించనుంది. దేశవ్యాప్తంగా 10 మంది ఉద్దేశ్యపూర్వకంగా బకాయిలు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నారని బ్యాంకు గుర్తించింది. వీరికి పలుమార్లు నోటీసులు జారీచేసినా వారిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో చర్యలు రంగం సిద్ధం చేసుకుంటోంది. భారీ ఎత్తున బకాయిలు చెల్లించాల్�
ముంబయి: దేశీయ మార్కెట్లను కష్టాలు వెంటాడుతున్నాయి. ఆటోమొబైల్, ఫార్మా, ఐటీ, ఆర్థిక రంగాల షేర్లు కుదేలవడంతో పాటు విదేశీ సంస్థాగత మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. దీంతో వరుసగా ఎనిమిదో రోజు సూచీల పతనం కొనసాగింది. నేటి మార్కెట్ ఆద్యంతం ఒత్తిడికి గురైన సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు పతన�