తెలుగు వార్తలు » Pfizer
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలనూ అతలాకుతలం చేస్తే, ఇప్పుడు అదే కరోనా, ఫార్మా సంస్థలకు ధనరాశులు తెచ్చిపోస్తోంది. అమెరికన్ మల్టీనేషనల్ ఫార్మాస్యూటికల్..
తమ ఉత్పత్తులు తగ్గిన కారణంగా యూరోపియన్ యూనియన్ దేశాలకు తమ డెలివరీని తగ్గిస్తామని బ్రిటన్ కు చెందిన ఆస్ట్రాజెనికా ఉత్పాదక సంస్థ ప్రకటించింది..
అమెరికాలోని పది లక్షల మందికిపైగా కరోనా టీకా అందించినట్లు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ డైరెక్టర్ రాబర్ట్ రెడ్ఫీల్డ్ తెలిపారు.
కరోనా కారణంగా అమెరికా అతలాకుతలం అవుతోంది. లక్షలాది పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వేలల్లో కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు పెద్ద ఊరట లభించింది. దాదాపు 15.5 మిలియన్ల కరోనా వ్యాక్సిన్లు అమెరికాకు చేరుకున్నాయి.
ఇప్పటి దాకా కరోనా మహమ్మారితో తల్లడిల్లిన యూరప్ కొత్తగా స్ట్రెయిన్ వైరస్ తీవ్రతతో వణికిపోతుంది. దీంతో యూరోపియన్ దేశాల ప్రజలను కాపాడుకునేందుకు యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ కీలక నిర్ణయం తీసుకుంది.
అమెరికాలోని అలాస్కాలో ఫైజర్, బయో ఎన్ టెక్ సంస్థల కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకున్న ఓ హెల్త్ వర్కర్ కి తీవ్రమైన అలెర్జీ సోకింది. అయితే అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.
కరోనా వైరస్ పై పోరుకు ఫైజర్, బయో ఎన్ టెక్ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్ పై అనుమానపు నీలినీడలు పరచుకుంటున్నాయి. సందేహాలు తలెత్తుతున్నాయి. ఓ మందు లేదా ఆహారమైనా శరీరానికి..
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. అమెరికా, బ్రిటన్, రష్యా, భారత్ వంటి దేశాలు కరోనా నివారణకు వ్యాక్సిన్ తయారీకి కృషి చేస్తున్నాయి.
తమ వ్యాక్సిన్ క్యాండిడేట్ కు సంబంధించిన డాక్యుమెంట్లు యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ సర్వర్ లో హ్యాక్ అయ్యాయని ఫైజర్, బయో ఎన్ టెక్ సంస్థలు వెల్లడించాయి. సైబర్ దాడి సందర్భంగా..
టెల్ అవివ్ సమీపంలోని ఎయిర్పోర్టులో ప్రత్యేక విమానంలో చేరుకున్న టీకాలను నెతన్యాహూ స్వయంగా వెళ్లి పరిశీలించారు. ఇజ్రాయెల్లో ఫైజర్ వ్యాక్సిన్ వినియోగానికి ఇంకా అక్కడి రెగ్యులేటరీలు అనుమతించలేదు....