తెలుగు వార్తలు » Petrol and Diesel rates
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కొనసాగుతూనే ఉంది. వరుసగా 21వ రోజు పెట్రోల్, డీజిల్ రేట్లను చమురు కంపెనీలు పెంచాయి. పెట్రోల్ ధర లీటర్కు 25 పైసలు పెరగగా, డీజిల్ ధర 21 పైసలు పెరిగింది.
వరుసగా 20వ రోజు చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. వివిధ మెట్రో నగరాల్లో పెట్రోల్ ధర లీటర్కు 21 పైసలు పెరగగా, డీజిల్ ధర 17 పైసలు పెరిగింది. పెరిగిన ధరల ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.80.13 చేరగా.. డీజిల్ రూ. 80.19కి చేరుకుంది. అలాగే ఆర్ధిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ రూ. 86.91కి పెరగగా.. డీజిల్ ధర రూ. 78.51కి
చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ రేట్లను వరుసగా ఎనిమిదో రోజు కూడా పెంచాయి. వివిధ మెట్రో నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి..
దేశ వ్యాప్తంగా ముడి చమురు ధరలు దిగి వస్తున్నాయి. అందులోనూ.. గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ వ్యాప్తితో.. ప్రపంచ దేశాలన్నీ గందరగోళంలో నెలకొన్నాయి. దీంతో.. ఈ ఎఫెక్ట్ కాస్తా.. రోజు పెట్రోల్ ధరలపై పడుతోంది. గత కొద్ది రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు దిగి వస్తోన్న సంగతి తెలిసిందే. తాజగా ఈ రోజు అన్ని ప్రధాన నగరాల్లో లీటర్ పెట్రో�
గత మూడు రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా ఈరోజు పెట్రోల్ ధర 22 పైసలు, డీజిల్ ధర 26 పైసల చొప్పున క్షీణించాయి. దీంతో ఇవాళ లీటర్ పెట్రోల్ ధర రూ.77.55లు కాగా, లీటర్ డీజిల్ ధర రూ.71.89లుగా ఉంది. ఈ ఏడాది మొదలు నుంచీ.. పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో వాహనదారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కాగా.. రెం�
బంగారు ప్రియులకు.. అటు వాహనదారులకు గుడ్న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే.. మూడు రోజులుగా.. బంగారం, వెండి ధరలు.. అలాగే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గుతూ వస్తున్నాయి. గత రెండు నెలల క్రితం.. బంగారం 40వేల బెంజ్ మార్క్ను దాటింది. కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటినీ.. బంగారం పైపైకి ఎగబాకి.. చమురు ధరలు మాత్రం తగ్గాయి. దేశీ మార్కెట్
వాహనాదారులకు గుడ్న్యూస్ అనే చెప్పాలి. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. ఒకానొక దశలో లీటర్ పెట్రోల్ ధర 79 రూపాయలు దాటి.. వాహనదారులను హడలెత్తించింది. సెప్టెంబర్, ఆగష్టు నెలలో పెట్రోల్ ధరలు పెరుగుతూ వచ్చాయి. ‘అరాంకో’ చమురు కర్మాగారంపై జరిగిన డ్రోన్ దాడితో.. అంతర్జాతీయంగా మార్కెట్ను కుదిపేసింది. దీంతో
అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు దిగి వస్తున్నాయి. రెండు నెలలక్రితం ఒక రేంజ్లో 80 రూపాయల గీటు దాటిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇప్పుడు కాస్త దిగి వచ్చాయి. కాగా.. ప్రస్తుతం ఈరోజు హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.78.25గా ఉంది. అలాగే.. డీజిల్ ధర లీటర్ రూ. 72.85గా ఉంది. అలాగే ఏపీలో లీటర్ పెట్రోల్ ధర రూ.77.21 కాగా.. డీజిల్ రూ.75లుగా ఉంది. సోమవా�
అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు దిగి వస్తున్నాయి. రెండు నెలలక్రితం ఒక రేంజ్లో 80 రూపాయల గీటు దాటిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇప్పుడు కాస్త దిగి వచ్చాయి. ప్రస్తుతం మార్కెట్లో.. లీటర్ పెట్రోల్ ధర రూ.76లుగా ఉంది. అలాగే.. డీజిల్ ధర ఈ రోజు రూ.71లుగా ఉంది. కేంద్ర బడ్జెట్ తర్వాత.. చమురు ధరలు, కూరగాయల ధరలు తగ్గుతూ వస్తున్నాయి. కానీ.. పడి