తెలుగు వార్తలు » Petrol And Diesel Prices Hike
బీజేపీ సీనియర్ నేత, ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మరోసారి వార్తల్లో నిలిచారు. ఎవరిపైనైనా నేరుగా ఘాటైన వ్యాఖ్యలు చేసే సుబ్రహ్మణ్య స్వామి ఈ సారి ఏకంగా తమ ప్రభుత్వాన్నే..
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కొనసాగుతూనే ఉంది. వరుసగా 21వ రోజు పెట్రోల్, డీజిల్ రేట్లను చమురు కంపెనీలు పెంచాయి. పెట్రోల్ ధర లీటర్కు 25 పైసలు పెరగగా, డీజిల్ ధర 21 పైసలు పెరిగింది.
వరుసగా 20వ రోజు చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. వివిధ మెట్రో నగరాల్లో పెట్రోల్ ధర లీటర్కు 21 పైసలు పెరగగా, డీజిల్ ధర 17 పైసలు పెరిగింది. పెరిగిన ధరల ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.80.13 చేరగా.. డీజిల్ రూ. 80.19కి చేరుకుంది. అలాగే ఆర్ధిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ రూ. 86.91కి పెరగగా.. డీజిల్ ధర రూ. 78.51కి